Madhavilatha : ప్రధాని దృష్టిలో పడ్డ బీజీపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత.. మెచ్చుకుంటూ ట్వీట్ చేసిన మోదీ!

హైదరాబాద్ బీజేపీ లోకసభ అభ్యర్థి మాధవీలతను ప్రధాని ప్రశంసించారు. ఆమె ఇటీవల ఓ జాతీయ మీడియా నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొని తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మోదీ మాధవీలతా జీ. మీ ఆప్ కీ అదాలత్ ఎసిపోడ్ బాగుంది.మీకు నా శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు.

New Update
Madhavi Latha: బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు ఈసీ షాక్

PM Modi Praises Madhavi Latha:  హైదరాబాద్ బీజేపీ లోకసభ అభ్యర్థి మాధవీలతపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. ఆమె ఇటీవల ఓ జాతీయ మీడియా నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొని తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మోదీ మాధవీలతా జీ. మీ ఆప్ కీ అదాలత్ (Aap Ki Adalat) ఎసిపోడ్ బాగుంది..అందులో లేవనెత్తిన అంశాలు ఎంతో తార్కికంగా ఉన్నాయి. మీకు నా శుభాకాంక్షలు అంటూ మోదీ పేర్కొన్నారు. ఈ ఎపిసోడ్ పున:ప్రసారాన్ని అందరూ చూడాలని ప్రధాని మోదీ కోరారు.

ఎలాంటి రాజకీయ నేపథ్యంలేని కొంపెల్ల మాధవీలతకు ఈసారి బీజేపీ (BJP) హైదరాబాద్ టికెట్ ను కేటాయించిన సంగతి తెలిసిందే. ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై మాధవీలత పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాధవీలతకు కేంద్ర వైప్లస్ కేటగిరీ భద్రతను కల్పించింది. లతామా ఫౌండేషన్ ఛైర్ పర్సన్ గా ఉన్న ఆమె హైదరాబాద్ పాతబస్తీలో 9ఏళ్లుగా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇది కూడా చదవండి:   ప్రధాని మోడీ సంచలన ప్రకటన

Advertisment
Advertisment
తాజా కథనాలు