Pawan Kalyan : పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ తొలిమొక్కు.. ఎక్కడంటే?

అనకాపల్లి నూకాంబికా అమ్మవారిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు పవన్ కళ్యాణ్‌. అధికారంలోకి వస్తే అమ్మవారిని దర్శించుకుంటానని అనకాపల్లి ఎన్నికల ప్రచారంలో పవన్ వాగ్దానం చేశారు. అన్నమాట ప్రకారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు పూజలో టీడీపీ నేతలు సైతం పాల్గొన్నారు.

New Update
Pawan Kalyan : పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ తొలిమొక్కు.. ఎక్కడంటే?

Pithapuram MLA : పిఠాపురం ఎమ్మెల్యేగా జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన తొలిమొక్కు చెల్లించుకున్నారు. అనకాపల్లి నూకాంబికా అమ్మవారిని దర్శించుకుని తన మొక్కు చెల్లించుకున్నారు. అధికారంలోకి వస్తే అమ్మవారిని దర్శించుకుంటానని అనకాపల్లి ఎన్నికల ప్రచారం (Election Campaign) లో పవన్ వాగ్దానం చేశారు.

Also Read: గతంలో ఎప్పుడూ ఇలాంటివి చూడలేదు.. సీదిరి అప్పలరాజు ఎమోషనల్.!

అన్నమాట ప్రకారం పవన్ అమ్మవారిని దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్‌తో పాటు పూజలో టీడీపీ (TDP) నేతలు సైతం పాల్గొన్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ రాకతో జనసైనికులు రచ్చ చేస్తుండడంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు