Chandra babu Naidu: చంద్రబాబుతో జాతీయ మహిళా జర్నలిస్టుల సెల్ఫీ..

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మ్యాజిక్‌ ఫిగర్‌ రాకపోవడంతో ఎన్డీయోతో కలిసున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కింగ్‌ మేకర్‌గా మారారు. ఈరోజు ఢిల్లీలో ఎన్డీయే కూటమి సమావేశం ముగిసిన అనంతరం అక్కడ ఉన్న జాతీయ మీడియా మహిళా జర్నలిస్టులు చంద్రబాబు నాయుడుతో కలిసి ఫొటోలు దిగారు.

New Update
Chandra babu Naidu: చంద్రబాబుతో జాతీయ మహిళా జర్నలిస్టుల సెల్ఫీ..

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మ్యాజిక్‌ ఫిగర్‌ రాకపోవడంతో ఎన్డీయోతో కలిసున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కింగ్‌ మేకర్‌గా మారారు. జాతీయ మీడియా సంస్థలు కూడా ఆయనపై ప్రధానంగా ఫోకస్‌ పెట్టాయి. ఈరోజు ఎన్డీయే కూటమి సమావేశం జరిగిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. సమావేశం ముగిసిన అనంతరం అక్కడ ఉన్న జాతీయ మీడియా మహిళా జర్నలిస్టులు చంద్రబాబు నాయుడుతో కలిసి ఫొటోలు దిగారు.

Also Read: చంద్రబాబుకు ఇండియా కూటమి బంపర్ ఆఫర్‌..

Advertisment
Advertisment
తాజా కథనాలు