భారత హాకీ జట్టుకు అభినందనలు తెలిపిన మోదీ,ద్రౌపది ముర్ము! పారా ఒలింపిక్స్ లో హాకీలో కాంస్యం సాధించిన భారత్కు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. స్పెయిన్ తో జరిగిన మ్యాచ్ లో 2-1తో భారత హాకీ జట్టు విజయం సాధించి కాంశ్యం దక్కించుకంది. By Durga Rao 08 Aug 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి పారా ఒలింపిక్స్ లో హాకీలో కాంస్యం సాధించిన భారత్కు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. స్పెయిన్ తో జరిగిన మ్యాచ్ లో 2-1తో భారత హాకీ జట్టు విజయం సాధించి కాంశ్యం దక్కించుకంది. ఈ నేపథ్యంలో కాంస్యం సాధించిన భారత హాకీ జట్టును ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, అధ్యక్షుడు ముర్ము అభినందించారు. పురుషుల హాకీ జట్టు తళుక్కున మెరిసింది. మీ విజయాన్ని రాబోయే తరాలు జరుపుకుంటారు. హాకీతో భారతీయులందరికీ భావోద్వేగ అనుబంధం ఉందని మోదీ తెలిపారు. ఆటగాళ్ల శక్తివంతమైన ప్రదర్శన ఆటపై కొత్త ఆసక్తిని రేకెత్తిస్తుందని ఎక్స్ లో అమిత్ షా అన్నారు. #modi #amit-shah-and-murmu సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి