ప్రజా పాలన సేవా కేంద్రాన్ని పరిశీలించిన పొన్నం తెలంగాణలో అమలవుతున్న రూ.500కే గ్యాస్ , 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తో పాటు వీటికి లింక్ అయి ఉండే మొబైల్ నెంబర్ సవరణకు హైదరాబాద్ లో కలెక్టరేట్ లో ప్రజా పాలన సేవ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ ప్రజా పాలన సేవా కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రోజు పరిశీలించారు. By Nikhil 18 Jul 2024 in తెలంగాణ ట్రెండింగ్ New Update షేర్ చేయండి #NULL సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి