ప్రజా పాలన సేవా కేంద్రాన్ని పరిశీలించిన పొన్నం

తెలంగాణలో అమలవుతున్న రూ.500కే గ్యాస్ , 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తో పాటు వీటికి లింక్ అయి ఉండే మొబైల్ నెంబర్ సవరణకు హైదరాబాద్ లో కలెక్టరేట్ లో ప్రజా పాలన సేవ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ ప్రజా పాలన సేవా కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రోజు పరిశీలించారు.

New Update
ప్రజా పాలన సేవా కేంద్రాన్ని పరిశీలించిన పొన్నం
Advertisment
Advertisment
తాజా కథనాలు