Breaking: Election Commisssion: ఆరో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఆరో దశ ఎన్నికల నోటిఫికేషన్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఈ దశలో 7 రాష్ట్రాల్లోని 57 లోక్‌ సభ స్థానాలకు మే 25 న పోలింగ్‌ నిర్వహించనన్నుట్లు అధికారులు వివరించారు.

New Update
Election Commission: ఈసీ సంచలన నిర్ణయం.. పోలింగ్ సమయం పెంపు

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఆరో దశ ఎన్నికల నోటిఫికేషన్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఈ దశలో 7 రాష్ట్రాల్లోని 57 లోక్‌ సభ స్థానాలకు మే 25 న పోలింగ్‌ నిర్వహించనన్నుట్లు అధికారులు వివరించారు.

బీహార్‌ లో 8, హర్యానాలో 10, జార్ఖండ్‌ లో 4, ఒడిశాలో 6, ఉత్తర్‌ ప్రదేశ్‌ లో 14, పశ్చిమ బెంగాల్ లో 8, ఢిల్లీలో 7 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. సోమవారం నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని తెలిపింది.

Also read: ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది మృతి..22 మందికి పైగా గాయాలు..మృతుల్లో చిన్నారులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు