PM Modi : మోదీకి బిగ్ షాక్.. కూటమిలో జోష్! ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఇండియా కూటమిలో జోష్ కనిపిస్తోంది. మరోవైపు బీజేపీ శ్రేణులకు మాత్రం షాక్ తగిలినట్లైంది. ఢిల్లీ ఎన్నికలతో పాటు మిగిలిన 4 దశల పోలింగ్ లో కేజ్రీవాల్ ఎఫెక్ట్ ఉంటుందన్న చర్చ సాగుతోంది. By Nikhil 10 May 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Shock To Modi : కేజ్రీవాల్(Kejriwal)కు బెయిల్ రావడంతో పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) వేళ మోదీ సర్కార్(Modi Sarkar)కు బిగ్ షాక్ తగిలినట్లైంది. సార్వత్రిక ఎన్నికల వేళ ఇండియా కూటమికి మాత్రం ఊరట లభించింది. కేజ్రీవాల్కు బెయిల్ రావడంతో ఇండి కూటమిలో జోష్ కనిపిస్తోంది. కేజ్రీవాల్కు బెయిల్ తమకు కలిసివస్తుందంటున్న ఇండి కూటమి నేతలు భావిస్తున్నారు. దేశంలో మరో నాలుగు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలపై కేజ్రీవాల్ బెయిల్ అంశం ప్రభావం చూపే అవకాశం ఉందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. మే-25న ఆరో దశలో ఢిల్లీలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీ పోలింగ్పై కేజ్రీవాల్ బెయిల్ ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుందని ఆప్ భావిస్తోంది. నిజం గెలిచిందంటూ ఆప్(AAP) సంబరాలు చేసుకుంటోంది. #aap-chief-kejriwal #parliament-elections-2024 #modi-sarkar సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి