బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు పాలాభిషేకం-VIDEO

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మిట్టగూడెం స్కూల్ లో పదేళ్లుగా టీచర్లుగా పని చేస్తున్న సునీత, ఉషాకుమారి, సురేష్ ఇటీవల బదిలీ అయ్యారు. దీంతో ఘనంగా సన్మానించిన విద్యార్థులు పాలభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటారు.

New Update
బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు పాలాభిషేకం-VIDEO

Advertisment
Advertisment
తాజా కథనాలు