Fire Accident : ప్యాసింజర్ రైల్లో అగ్ని ప్రమాదం... కాలిపోయిన బోగీలు! పాట్నా- జార్ఖండ్ ప్యాసింజర్ రైల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బీహార్ లోని లఖిసరాయ్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్ లో ఉండగానే...రైలు లో మంటలు వ్యాపించి కాలిపోయింది. రెండు రైలు బోగీలు అగ్నికి ఆహుతి అయ్యాయి. By Bhavana 06 Jun 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Fire Accident In Passenger Train : పాట్నా- జార్ఖండ్ (Patna-Jharkhand) ప్యాసింజర్ రైల్లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. బీహార్ (Bihar) లోని లఖిసరాయ్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్ లో ఉండగానే...రైలు లో మంటలు వ్యాపించి కాలిపోయింది. రెండు రైలు బోగీలు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. #WATCH | Lakhisarai, Bihar: Fire breaks out in the coaches of a Patna-Jharkhand passenger train. Efforts are underway to douse off the fire. Details are awaited. pic.twitter.com/GMg3SRMyTP — ANI (@ANI) June 6, 2024 అయితే ఈ ప్రమాదంలో ఎవరైనా చనిపోయారా? ఎంత ఆస్తి నష్టం జరిగింది అన్న విషయాలు తెలియాల్సి ఉంది. అధికారులు సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. ఇక ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. Also read: రాష్ట్ర ప్రజలకు కృతజ్ఙతలు తెలిపిన జన సేనాని! #passenger-train #patna #jharkhand #fire-accident సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి