Fire Accident : ప్యాసింజర్‌ రైల్లో అగ్ని ప్రమాదం... కాలిపోయిన బోగీలు!

పాట్నా- జార్ఖండ్‌ ప్యాసింజర్‌ రైల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బీహార్‌ లోని లఖిసరాయ్‌ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్‌ లో ఉండగానే...రైలు లో మంటలు వ్యాపించి కాలిపోయింది. రెండు రైలు బోగీలు అగ్నికి ఆహుతి అయ్యాయి.

New Update
Fire Accident : ప్యాసింజర్‌ రైల్లో అగ్ని ప్రమాదం... కాలిపోయిన బోగీలు!

Fire Accident In Passenger Train : పాట్నా- జార్ఖండ్‌ (Patna-Jharkhand) ప్యాసింజర్‌ రైల్లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. బీహార్‌ (Bihar) లోని లఖిసరాయ్‌ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్‌ లో ఉండగానే...రైలు లో మంటలు వ్యాపించి కాలిపోయింది. రెండు రైలు బోగీలు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.

అయితే ఈ ప్రమాదంలో ఎవరైనా చనిపోయారా? ఎంత ఆస్తి నష్టం జరిగింది అన్న విషయాలు తెలియాల్సి ఉంది. అధికారులు సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. ఇక ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Also read: రాష్ట్ర ప్రజలకు కృతజ్ఙతలు తెలిపిన జన సేనాని!

Advertisment
Advertisment
తాజా కథనాలు