BREAKING: అప్పుల బాధతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య అనకాపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. అప్పుల బాధతో ఒకే కుటుంబంలోని ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. By V.J Reddy 29 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Family Suicide In Anakapalli District : అనకాపల్లి(Anakapalli) జిల్లాలో ఘోర విషాదం నెలకొంది. అప్పుల బాధ తాళలేక ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య(Suicide) కు పాల్పడ్డారు. కొడవలి రామకృష్ణ, భార్య తో పాటు, పిల్లలు వేద వైష్ణవి, జాన్వి లక్ష్మి మృతి చెందారు. కుసుమ అనే తొమ్మిదేళ్ల పాప ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్టుగా సమాచారం. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆత్మహత్యకు గల కారణాలపై ఆరాతీస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ALSO READ: మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థిగా ఈటల! అమిత్ షా గ్రీన్ సిగ్నల్..! గుడ్ న్యూస్.. నేడే అకౌంట్లోకి డబ్బు జమ #ap-latest-news #ap-news #family-suicide-due-to-debts #family-suicide-in-anakapalli-district సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి