మోదీని కలిసిన ఏలూరు ఎంపీ

ప్రధాని నరేంద్ర మోదీని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను అందించారు. అనంతరం ఏలూరు పార్లమెంట్ పరిధిలోని వివిధ సమస్యలు ప్రధానికి వివరించి పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.

New Update
మోదీని కలిసిన ఏలూరు ఎంపీ
Advertisment
Advertisment
తాజా కథనాలు