Election Commission: టీడీపీపై ఎన్నికల సంఘం సీరియస్.. షాక్ తప్పదా? AP: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారంపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన ఈసీ టీడీపీపై సీరియస్ అయింది. టీడీపీ చేస్తున్న దుష్ప్రచారంపై విచారణ చేయాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. By V.J Reddy 04 May 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Election Commission Serious On TDP: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారంపై ఈసీ సీరియస్ అయింది. తప్పుడు ప్రచారంపై ఈసీకి ఫిర్యాదు చేశారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్. ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల సంఘం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై ఎన్నికల ప్రచారంలో టీడీపీ చేస్తున్న దుష్ప్రచారంపై విచారణ చేయాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేశారు అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్. #land-titling-guarantee #election-commission #tdp #ycp సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి