CP : విజయవాడకు కొత్త సీపీని నియమించిన ఈసీ.. ఎవరంటే? ఏపీ ఇంటలిజెన్స్ డీజీ గా కుమార్ విశ్వజీత్, విజయవాడ సీపీగా రామకృష్ణ ఐపీఎస్ ను ఈసీ నియమించింది. ఈ మేరకు మరికొద్ది సేపట్లో అధికారిక ఉత్తర్వులు రానున్నాయి. జగన్ పై రాయి దాడి నేపథ్యంలో విజయవాడ సీపీ. ఇంటలిజెన్స్ డీజీలపై ఈసీ నిన్న వేటు వేసిన విషయం తెలిసిందే. By Nikhil 24 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి EC : ఇటీవల సీఎం జగన్(CM Jagan) పై రాళ్ల దాడి ఘటనపై సీరియస్ అయిన ఈసీ విజయవాడ(Vijayawada) సిటీ పోలీస్ కమిషనర్, ఇంటెలిజెన్స్ డీజీపై వేటు వేసిన విషయం తెలిసిందే. తక్షణమే విధుల నుంచి తప్పుకోవాలని వారిని ఆదేశించిన ఈసీ.. ఈ రోజు వారి స్థానంలో కొత్త అధికారులను నియమించింది. ఏపీ ఇంటలిజెన్స్ డీజీ గా కుమార్ విశ్వజీత్ ఐపీఎస్ ను నియమించింది. విజయవాడ పోలీస్ కమిషనర్ గా రామకృష్ణ(Ramakrishna) నియమించింది. ఈ మేరకు మరికొద్ది సేపట్లో ఉత్తర్వులు జారీ కానున్నాయి. Also Read : ఎన్నికలను మేము నియంత్రించలేం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు #ap-cm-jagan #cp #ec #vijayawada సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి