కేంద్ర మంత్రిని కలిసిన దుబ్బాక ఎమ్మెల్యే

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడిని ఈ రోజు ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ లో విమాన సేవల పెంపుపై దృష్టి సారించాలని కోరారు. విమానయాన రంగంలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు.

New Update
కేంద్ర మంత్రిని కలిసిన దుబ్బాక ఎమ్మెల్యే
Advertisment
Advertisment
తాజా కథనాలు