లాల్ దర్వాజా బోనాల వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి ఫ్యామిలీ

పాతబస్తీలోని లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని ఆలయంలో ఈ రోజు జరిగిన బోనాల వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

New Update
లాల్ దర్వాజా బోనాల వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి ఫ్యామిలీ
Advertisment
Advertisment
తాజా కథనాలు