IPL 2024: నేడు చెన్నై వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్!

ఐపీఎల్ 22 వ మ్యాచ్ చెన్నై,కేకేఆర్ మధ్య సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ జరగనుంది.ఈ మ్యాచ్ కు చెన్నైలోని చిదంబంరం స్టేడియం వేదిక కానుంది. అయితే వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయిన చెన్నై పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉన్న కోల్ కత్తా పై విజయం సాధించాలని వేచి చూస్తుంది.

New Update
IPL 2024: నేడు చెన్నై వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్!

CSK Vs KKR: నేడు IPL 2024 22వ మ్యాచ్  చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ (CSK vs KKR) మధ్య చెన్నైలోని MA చితంబరం స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది.చెన్నై జట్టు గత మ్యాచ్‌లో సన్ రైజర్స్ చేతిలో  ఓడిపోయింది..కాగా, కోల్‌కతా జట్టు అన్ని మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. మ్యాచ్‌కు ముందు, రెండు జట్లు  సాధ్యమైన ప్లేయింగ్ XI మధ్య హెడ్ టు హెడ్ రికార్డును తెలుసుకుందాం. .

ఐపీఎల్‌లో ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings), కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు 29 సార్లు తలపడ్డాయి. ఈ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ పైచేయి సాధించింది. చెన్నై మొత్తం 18 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అదే సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ 10 సార్లు గెలిచింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగింసింది. కోల్‌కతా జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. కేకేఆర్ జట్టు ఆడిన  3 మ్యాచ్‌లలో 3 గెలిచి మంచి ఫాం లో ఉంది. అదే సమయంలో, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు 4 మ్యాచ్‌లలో 2 గెలిచింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు కొన్ని మార్పులు చేసే ఆలోచనలో ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, శివమ్ దూబే, సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్.

కోల్‌కతా నైట్ రైడర్స్: ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రింకూ సింగ్, వెంకటేష్ అయ్యర్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live News Updates: ఒకేరోజు వందల మందికి గూగుల్ లేఆఫ్..!

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
Live News Updates in Telugu

Live News Updates in Telugu Photograph: (Live News Updates in Telugu)

🔴Live News Updates:

Google LayOffs: ఒకేరోజు వందల మందికి గూగుల్ లేఆఫ్..!

గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ వందలాది మందికి లేఆఫ్స్ ఇచ్చింది. ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్, పిక్సెల్ ఫోన్స్, క్రోమ్ బ్రౌజర్ విభాగాల్లో పని చేస్తున్న వందల మంది ఉద్యోగులపై వేటు విధించినట్లు తెలుస్తోంది.

Google
Google Photograph: (Google )

 

ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగాల కోత కొనసాగుతోంది. అనేక కంపెనీలు తమపై ఆర్థిక భారాన్ని దించుకోవడానికి ఒకేసారి వందలాది మందిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీ.. వందలాది మందిపై వేటు వేసింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్, పిక్సెల్ ఫోన్స్, క్రోమ్ బ్రౌజర్ విభాగాల్లో పని చేస్తున్న వందల మందిని గురువారం ఒకేసారి ఉద్యోగాల్లోంచి తొలగించినట్లు సమాచారం. ఇప్పటి వరకు కరెక్టుగా ఎంత మందిపై లేఆఫ్స్ ప్రభావం పడిందనే వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు. అయితే గూగుల్ ఇంత పెద్ద మొత్తం లేఆఫ్స్ ఎందుకు విధించిందో అనే విషయాలు గురించి తెలుసుకుందాం.

Also Read: Ap Govt: నేడు వారికి సెలవు రద్దూ..ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు!

ఏప్రిల్ 10న గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ ఒకేసారి వందలాది మందికి లేఆఫ్స్ ఇచ్చినట్లు సమాచారం. ఈ వార్త తాజాగా వెలుగులోకి రాగా.. కరెక్టుగా ఎంత మంది ఉద్యోగాలు పోయాయనే విషయాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. అయితే ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్, పిక్సెల్ ఫోన్స్, క్రోమ్ బ్రౌజర్ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులపై మాత్రం ఈ లే ఆఫ్‌ల ప్రభావం పడినట్లు తెలుస్తుంది. జనవరి లో గూగుల్ తన ఉద్యోగులకు ఆఫర్లు ప్రకటించి.. వెంటనే రెండు నెలలకే కోతలు విధించడంతో అంతా షాక్ అవుతున్నారు.

Also Read: Fire Accident: భారీ అగ్ని ప్రమాదం.. బాల్కనీ నుంచి నుంచి దూకిన పిల్లలు, మహిళలు

ముఖ్యంగా 2024 డిసెంబర్ నెలలో కూడా గూగుల్ సంస్థ 10 శాతం మంది ఉద్యోగులపై వేటు వేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు  2023 జనవరి నెలలో మొత్తంగా 12 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. అయితే ఇందుకు కారణాలు చాలానే ఉన్నట్లు అనేక వార్తలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక అస్థిరత్వం వల్ల గ్లోబల్ మార్కెట్లలో ఒత్తిడి, అమెరికా ప్రతీకార సుంకాల యుద్ధం, మాంద్యం భయాలు, లాభాలు పూర్తిగా క్షీణించిపోవడం, ఏఐ వినియోగం విపరీతంగా పెరగడం వల్ల.. కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగులపై వేటు విధిస్తున్నట్లు తెలుస్తుంది.

ఒక్క గూగుల్ సంస్థనే కాకుండా అనేక కంపెనీలు పలు కారణాలు చెబుతూ.. వేలాది మందిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నాయి. 2025వ సంవత్సరంలోనే సాంకేతిక రంగంలో 100 కంపెనీలు 27 వేల 762 మంది ఉద్యోగులను తొలగించినట్లు లేఆఫ్స్.ఎఫ్‌వై వెబ్‌సైట్ వెల్లడించింది. 2024లో సుమారు 549 కంపెనీలు లక్షా 52 వేల 472 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది.. అలాగే అంతకు ముందు  2023లో వెయ్యి 193 కంపెనీలు.. 2 లక్షల 64 వేల 220 మంది ఉద్యోగాలకు కోత విధించినట్లు స్పష్టం చేసింది.

Also Read: Tahawwur Rana: తహవ్వుర్‌ రాణాపై కీలక అప్‌డేట్‌.. ఎక్కడ ఉంచారంటే..?

Also Read: Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ లో మితిమీరుతున్న ఆంక్షలు..మోడ్రన్ హెయిర్ కట్ చేసినా..

  • Apr 12, 2025 08:50 IST

    మరో ప్రాణం తీసిన పరువు హత్య.. వేరే కులస్థుడిని ప్రేమిస్తుందని తల్లి ఏం చేసిందంటే?

    గిరిజన యువకుడిని ప్రేమిస్తుందని తల్లి కూతురిని చంపిన దారుణ ఘటన తిరుపతిలో జరిగింది. మైనర్ బాలిక ఓ యువకుడితో గర్భం దాల్చగా.. తల్లి పోక్సో చట్టం కింద కేసు పెట్టి జైలుకి పంపించింది. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఇద్దరూ మళ్లీ కలవడంతో తల్లి కూతురిని చంపేసింది.

    suryapet crime
     crime

     

     



  • Apr 12, 2025 08:48 IST

    Ram Charan Campa AD: రామ్ చరణ్- 'కాంపా’ బ్రాండ్ సరికొత్త కోలా యాడ్ చూశారా..?

    రామ్ చరణ్ 'కాంపా'కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించబోతున్నారు. మిలీనియల్స్, జెన్ Zను లక్ష్యంగా చేసుకొని ఐపీఎల్ సమయంలో ‘కాంపా వాలి జిద్’ ప్రచార చిత్రం విడుదల కానుంది. ఇది కాంపా బ్రాండ్ విస్తరణలో కీలక అడుగు కావడం విశేషం.

    Ram Charan Campa AD
    Ram Charan Campa AD

     



  • Apr 12, 2025 06:39 IST

    Ap Govt: నేడు వారికి సెలవు రద్దూ..ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు!

    ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండో శనివారం కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులు పనిచేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నేడు ఉదయం నుంచి సాయంత్రం వరకూ అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు పనిచేయనున్నాయి.

    AP Govt
    AP Govt

     



Advertisment
Advertisment
Advertisment