డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చిక్కిన సిద్దిపేట ఏసీపీ.. పోలీసులు ఏం చేశారంటే?

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో సిద్ధిపేటకు చెందిన ఏసీపీ అధికారి సుమన్‌ను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌లోని మధురానగర్‌లో తాగి డ్రైవ్ చేస్తున్న వాహనాన్ని పోలీసులు ఆపారు. బ్రీత్ ఎనలైజర్‌ టెస్ట్‌కు ఏసీపీ సహకరించకపోవడంతో లా అండ్ ఆర్డర్‌తో అదుపులోకి తీసుకున్నారు.

New Update

హైదరాబాద్‌లోని మధురానగర్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఏసీపీ అధికారిని పోలీసులు పట్టుకున్నారు. సిద్ధిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు ఆపారు. అయితే ఏసీపీ బ్రీత్ ఎనలైజర్‌ టెస్ట్‌కు సహకరించలేదు. దీంతో పోలీసులు లా అండ్ ఆర్డర్ పోలీసులకు తెలిపి.. వెంటనే పోలీసులు ఆ ఏసీపీని అదుపులోకి తీసుకున్నారు. 

ఇది కూడా చూడండి: ఉత్కంఠంగా సాగిన మూడో టీ20..భారత్ విజయం

ఏసీపీ తాగి వాహనం నడిపితే..

సాధారణంగా ఎవరైనా మద్యం తాగి వాహనం నడిపితే వారిని పోలీసులు అరెస్టు చేస్తారు. కానీ పోలీసులే మద్యం తాగి వాహనం నడిపితే ఇంకా సాధారణ మనుషులేం వింటారు. ఒక ఉన్నత పదవిలో ఉండి మద్యం సేవించి వాహనం నడిపితే తప్పకుండా కఠిన శిక్షల ఉంటాయని హైదరాబాద్ పోలీసులు నిరూపించారు. 

ఇది కూడా చూడండి: ఈరోజే మనకు బాలల దినోత్సవం..ఏఏ దేశాల్లో ఎప్పుడు జరుపుకుంటారో తెలుసా?

ఇదిలా ఉండగా.. ఇటీవల ఏపీ ముదినేపల్లి పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. మంగళవారం రాత్రి ఊటుకూరుకు చెందిన సురేశ్ ఒంటిపై బ్లేడు గాట్లతో రక్త సిక్తమై కనపించగా జనాలను భయబ్రాంతులకు గురి చేశాడు. ఎవరైనా తన దగ్గరకు వస్తే పీక మొత్తం కోసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు సైతం అడ్డుకునే సాహసం చేయకపోగా ఘనటకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

ఇది కూడా చూడండి: Booker Prize: బుకర్‌ప్రైజ్ విజేతగా మొదటిసారి ఓ మహిళ

ఈ మేరకు రక్తం కారుతుండగానే అర్ధనగ్నంగా కనిపించిన సురేష్‌.. వారం రోజుల క్రితం తనను కానిస్టేబుల్ కొట్టిన సంఘటనపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయాడు. కేసు అడగటానికి వస్తే ఏఎస్ఐ పీక కోసేశాడని, అందుకే మిగిలినది తాను కోసుకుంటున్నానని అన్నాడు. అయితే ఎట్టకేలకు మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్, స్థానికులు కొంత మంది కలిసి చికిత్స నిమిత్తం సురేష్ ను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

ఇది కూడా చూడండి: కంగువ ట్విట్టర్ రివ్యూ.. సూర్య బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టినట్లేనా!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

New Update

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పహల్గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

మొత్తం 28 మంది..

ఇదిలా ఉండగా మినీ స్విట్జర్లాండ్‌గా పేరుపొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది టూరిస్టులు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరు నేపాలీ కాగా మరొకరు యూఏఈ. మిగతావారు భారత్‌లోని మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, హర్యానా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.  

ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

Advertisment
Advertisment
Advertisment