సైంటిస్ట్ కుటుంబానికి రేవంత్ పరామర్శ-VIDEO రెండు రోజుల క్రితం ఆకేరు వాగులో కారు గల్లంతై మృతి చెందిన ఖమ్మం జిల్లా, సింగరేణి మండలం గంగారాం తండాకు చెందిన యువ శాస్త్రవేత్త అశ్విని, ఆమె తండ్రి మోతిలాల్ ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు వెళ్లారు. బాధిత కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, ధైర్యం చెప్పారు. By Nikhil 03 Sep 2024 in తెలంగాణ ఖమ్మం New Update షేర్ చేయండి https://rtvlive.com/wp-content/uploads/2024/09/Revanth-3.mp4" poster="https://rtvlive.com/wp-content/uploads/2024/09/Revanth-reddy-1.jpg"> #NULL సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి