MEGA DSC : త్వరలోనే మెగా డీఎస్సీ.. సీఎం రేవంత్ ఆదేశాలు
రేవంత్ సర్కార్ నిరుద్యోగులకు త్వరలో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. ఉపాధ్యాయ కాళీలను భర్తీ చేయడానికి డీఎస్సీ నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అలాగే ప్రతి ఊరికి ఒక బడి ఉండాలని అన్నారు.
Telangana Teacher Jobs : తెలంగాణ రాష్ట్ర పగ్గాలను చేజిక్కించుకున్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాలనలో తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే అన్ని శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్. తాజాగా విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్.. పలు నిర్ణయాలను తీసుకొని అందరిని తన వైపు తిప్పుకుంటున్నారు. రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామమైన, మారుమూల తాండా అయినా తప్పకుండా ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందే అని తేల్చి చెప్పారు సీఎం రేవంత్. ఏ ఒక్క బాలుడు గానీ, బాలిక గానీ చదువుకై ఇతర గ్రామాలకు, పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దు. విద్యార్థులు లేరనే నెపంతో మూసివేసిన అన్ని పాఠశాలలను తెరిపించాలి. ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాలను నడపాల్సిందే’ అని సీఎం ఆదేశంచారు. దీనికోసం వెంటనే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల భర్తీకి చర్యలను తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
తెలంగాణలో ఉన్న ఉపాధ్యాయ కాళీలను భర్తీ చేయడానికి డీఎస్సీ(Mega DSC) నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మన ఊరు, మన బడి కార్యక్రమంలో జరిగిన పనుల పురోగతిని సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేసి, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలన్నారు.
ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలలో(Teacher Transfers) ఉన్న అవాంతరాలపై దృష్ఠిసారించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. బదిలీల అంశంలో ఉన్న అవాంతరాలను, అభ్యంతరాలను అధిగమించడానికి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. విద్యాలయాలకు విద్యుత్తు బిల్లులకు సంబంధించి కేటగిరి మార్పునకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు ముఖ్యమంత్రి సూచనలను చేశారు. విద్యాలయాలకు వ్యాపార, పారిశ్రామిక కేటగిరి కింద బిల్లులు వసూలు చేయడంపై తగిన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలన్నారు. పాఠశాలల్లో స్వీపర్లు, పారిశుధ్య కార్మికులను ఏర్పాటు చేయడానికి ఉన్న మార్గాల గురించి అధికారులకు తగిన ఆదేశాలను జారీ చేశారు.
Pahalgam ప్రకృతి అందాలతో పహాల్గమ్.. ఇక్కడ టాప్ 10 పర్యాటక ప్రదేశాలు చూస్తే మతిపోతుంది!
నిన్న జరిగిన ఉగ్రవాద దాడితో జమ్మూకాశ్మీర్ లోని పహాల్గమ్ ప్రదేశం పేరు మారుమోగుతోంది. మినీ స్విట్జర్ ల్యాండ్ గా పేరొందిన పహల్గామ్ మంచుతో కప్పబడిన పర్వతాలు, లోయలు, నదులతో ఉత్సాహభరితమైన ప్రకృతి దృశ్యాలను తలపిస్తుంది. పహాల్గమ్ లోని కొన్ని సుందరమైన పర్యాటక ప్రదేశాల గురించి ఇక్కడ తెలుసుకుందాం
పహాల్గమ్ లో ' బైసారన్ కొండలను' సందర్శించడం ఎంతో ఆహ్లదకరంగా ఉంటుంది. సముద్ర మట్టానికి 2,438 మీటర్ల ఎత్తులో మంత్రముగ్ధులను చేసే ఈ పీఠభూమి మంచి అనుభవాన్ని అందిస్తుంది.
Chandanwari
2/10
2,923 మీటర్ల ఎత్తులో ఉన్న 'చందన్వారీ' లోయ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. అమర్నాథ్ యాత్ర తీర్థయాత్రకు ఇది ప్రారంభ బిందువుగా యాత్రికులను, పర్యాటకులను ఆకర్షిస్తుంది.
Lidder River
3/10
పహల్గాం నడిబొడ్డున ప్రవహించే లిడ్డర్ రివర్.. సహజ సౌందర్యం, ఆకర్షణకు ప్రసిద్ధి చెందింది. ఈ నది అందాలు పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తాయి.
Lidder Amusement Park
4/10
లిడ్డర్ అమ్యూజ్మెంట్ పార్క్, పిల్లలకు, పెద్దవారికి, సాహస యాత్రికులకు ఒక ఆహ్లాదకరమైన గమ్యస్థానం.
betabb vally
5/10
పహల్గామ్ లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటి బేతాబ్ లోయ ఒకటి . ఇక్కడ మంచుతో కప్పబడిన పర్వతాలు, దేవదారు అడవులు పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తుంది.
MEGA DSC : త్వరలోనే మెగా డీఎస్సీ.. సీఎం రేవంత్ ఆదేశాలు
రేవంత్ సర్కార్ నిరుద్యోగులకు త్వరలో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. ఉపాధ్యాయ కాళీలను భర్తీ చేయడానికి డీఎస్సీ నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అలాగే ప్రతి ఊరికి ఒక బడి ఉండాలని అన్నారు.
Telangana Teacher Jobs : తెలంగాణ రాష్ట్ర పగ్గాలను చేజిక్కించుకున్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాలనలో తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే అన్ని శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్. తాజాగా విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్.. పలు నిర్ణయాలను తీసుకొని అందరిని తన వైపు తిప్పుకుంటున్నారు. రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామమైన, మారుమూల తాండా అయినా తప్పకుండా ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందే అని తేల్చి చెప్పారు సీఎం రేవంత్. ఏ ఒక్క బాలుడు గానీ, బాలిక గానీ చదువుకై ఇతర గ్రామాలకు, పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దు. విద్యార్థులు లేరనే నెపంతో మూసివేసిన అన్ని పాఠశాలలను తెరిపించాలి. ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాలను నడపాల్సిందే’ అని సీఎం ఆదేశంచారు. దీనికోసం వెంటనే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల భర్తీకి చర్యలను తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
ALSO READ: రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
మెగా డీఎస్సీ రంగం సిద్దం..
తెలంగాణలో ఉన్న ఉపాధ్యాయ కాళీలను భర్తీ చేయడానికి డీఎస్సీ(Mega DSC) నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మన ఊరు, మన బడి కార్యక్రమంలో జరిగిన పనుల పురోగతిని సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేసి, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలన్నారు.
ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలలో(Teacher Transfers) ఉన్న అవాంతరాలపై దృష్ఠిసారించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. బదిలీల అంశంలో ఉన్న అవాంతరాలను, అభ్యంతరాలను అధిగమించడానికి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. విద్యాలయాలకు విద్యుత్తు బిల్లులకు సంబంధించి కేటగిరి మార్పునకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు ముఖ్యమంత్రి సూచనలను చేశారు. విద్యాలయాలకు వ్యాపార, పారిశ్రామిక కేటగిరి కింద బిల్లులు వసూలు చేయడంపై తగిన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలన్నారు. పాఠశాలల్లో స్వీపర్లు, పారిశుధ్య కార్మికులను ఏర్పాటు చేయడానికి ఉన్న మార్గాల గురించి అధికారులకు తగిన ఆదేశాలను జారీ చేశారు.
ALSO READ: తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. 2 రోజులు దరఖాస్తులు బంద్!
Pahalgam ప్రకృతి అందాలతో పహాల్గమ్.. ఇక్కడ టాప్ 10 పర్యాటక ప్రదేశాలు చూస్తే మతిపోతుంది!
నిన్న జరిగిన ఉగ్రవాద దాడితో జమ్మూకాశ్మీర్ లోని పహాల్గమ్ ప్రదేశం పేరు మారుమోగుతోంది. మినీ స్విట్జర్ ల్యాండ్ గా Latest News In Telugu | నేషనల్
Inter Students Suicides: అయ్యో పాపం.. రిజల్ట్స్కు భయపడి పురుగుల మందుతాగి సూసైడ్.. కట్ చేస్తే పాస్
గద్వాల్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఇటీవల ఇంటర్ ఎగ్జామ్స్ రాశాడు. పరీక్షలు బాగా రాయలేదనే మనస్థాపంతో రిజల్ట్స్ రాకముందే పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Rajnath Singh : ప్రపంచం ఆశ్చర్యపోయేలా ప్రతీకారం ఉంటుంది: రాజ్నాథ్ సింగ్ సంచలన కామెంట్స్
భారత్ ను ఎవరూ భయపెట్టలేరని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. పహల్గాంలో ఉగ్రదాడిపై ఆయన స్పందించారు. Short News | Latest News In Telugu | నేషనల్
Fruits: పండ్లను చూసే తియ్యగా ఉన్నాయో లేదో చెప్పొచ్చు
దానిమ్మ, నారింజ, పుచ్చకాయ, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్ నీటి శాతం ఉన్నవి శరీరాన్ని హైడ్రేట్ చేసి, వేడిని తగ్గిస్తాయి. పండ్లు ముదురు రంగు, కొంత మెత్తగా ఉంటే అది తీపిగా, పుల్లగా ఉండే అవకాశం ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
🔴Pahalgam Terrorist Attack: కశ్మీర్ లో హైటెన్షన్.. కొనసాగుతోన్న ఉగ్రవాదుల వేట!
జమ్ము కశ్మీర్లో అనంత్నాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ భీకర ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోగా. Latest News In Telugu | నేషనల్
Pahalgam Terror Attack : నీకు సిగ్గుందరా.. లవ్ యూ పాకిస్థాన్ అంటూ పోస్ట్ .. తిక్క కుదిర్చిన పోలీసులు!
ఉగ్రదాడి వేళ టెర్రరిస్టు ఆర్గనైజేషన్లకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
🔴Pahalgam Terrorist Attack: కశ్మీర్ లో హైటెన్షన్.. కొనసాగుతోన్న ఉగ్రవాదుల వేట!
Cancer Reduce Foods: క్యాన్సర్ను తరిమికొట్టే అద్భుతమైన ఆహారాలు
Vinay Narwal : ఈమెకు ఏం చెప్పి ఓదార్చుదాం.. కన్నీళ్లు పెట్టిస్తున్న హిమాన్షి వీడియో!
Pahalgam Attack: పహల్గాం హీరో.. టూరిస్టులకోసం ఉగ్రమూకలతో వీరోచిత పోరాటం.. హుస్సేన్ షాకు నెటిజన్ల సలాం!
All India Civil Services ఇప్పటివరకు ఫోన్ వాడలేదు.. ఆల్ ఇండియా సివిల్స్ లో తెలంగాణ అమ్మాయికి 11వ ర్యాంకు