కొట్టుకుపోయిన వంతెనను పరిశీలించిన రేవంత్-VIDEO

మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమయగూడెం వద్ద ఆకేరు వాగు ఉధృతికి కొట్టుకుపోయిన హైలెవల్ వంతెనను, పంట పొలాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. యువ శాస్త్రవేత్త ప్రయణిస్తున్న కారు కొట్టుకుపోయిన ప్రదేశాన్ని పరిశీలించారు. వంతెన పునరుద్ధరణ పనులను వెంటనే చేపట్టాలని ఆదేశించారు.

New Update
కొట్టుకుపోయిన వంతెనను పరిశీలించిన రేవంత్-VIDEO

Advertisment
Advertisment
తాజా కథనాలు