భూదందాలు, సహజవనరుల దోపిడీపై చంద్రబాబు శ్వేతపత్రం-LIVE

అమరావతి, పోలవరం, విద్యుత్‌ శాఖపై ఇప్పటికే శ్వేతపత్రాలను విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు నేడు మరో శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూదందాలు, సహజవనరుల దోపిడీపై ఆయన శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. లైవ్ ను ఈ వీడియోలో చూడండి.

New Update
భూదందాలు, సహజవనరుల దోపిడీపై చంద్రబాబు శ్వేతపత్రం-LIVE
Advertisment
Advertisment
తాజా కథనాలు