Punganur: వైసీపీ ఎంపీ, మాజీ ఎంపీలపై కేసు నమోదు AP: పుంగనూరులో నిన్న జరిగిన టీడీపీ, వైసీపీ పరస్పర దాడుల్లో కేసులు నమోదు చేశారు పోలీసులు. టీడీపీ నాయకుడు సుహేల్ భాష ఫిర్యాదు మేరకు హత్యయత్నంతో సహా పలు సెక్షన్ల కింద A1గా ఎంపీ మిథున్ రెడ్డి, A2గా మాజీ ఎంపీ రెడ్డప్పతో సహా 34 మంది పై కేసు నమోదు చేశారు. By V.J Reddy 19 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి MP Mithun Reddy: పుంగనూరులో నిన్న జరిగిన టీడీపీ, వైసీపీ పరస్పర దాడుల్లో కేసులు నమోదు చేశారు పోలీసులు. మాజీ ఎంపీ రెడ్డప్ప (Reddeppa) ఇచ్చిన ఫిర్యాదు మేరకు 9 మందితో సహా మరికొందరి టీడీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.మరోవైపు టీడీపీ నాయకుడు సుహేల్ భాష (Suhail Basha) ఫిర్యాదు మేరకు హత్యయత్నంతో సహా పలు సెక్షన్ల కింద A1గా ఎంపీ మిథున్ రెడ్డి, A2గా మాజీ ఎంపీ రెడ్డప్పతో సహా 34 మంది పై కేసు నమోదు చేశారు. టీడీపీ నాయకుడు ఆర్.కె.ప్రసాద్ ఫిర్యాదు మేరకు వైసీపీ నాయకులు ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పతో సహా 33 మంది పై సెక్షన్ 307 తో పాటు పలు సెక్షన్ కింద కేసు నమోదైంది. Also Read: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు #punganur #mp-mithun-reddy #ap-news #ycp సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి