Kiwi: బీపీ, షుగర్ తగ్గాలంటే ఉదయం ఈ పండ్ల రసం తాగండి By Vijaya Nimma 25 Sep 2024 టాప్ స్టోరీస్ | లైఫ్ స్టైల్: షుగర్, అధిక బీపీ ఉంటే కివీ జ్యూస్ తాగడం మంచిది. కివీ రసంలో ఉంటే మెగ్నీషియం, పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.
Exercise: డెలివరీ తర్వాత ఎన్నిరోజులకు వ్యాయామం చేయొచ్చు? By Vijaya Nimma 25 Sep 2024 టాప్ స్టోరీస్ | లైఫ్ స్టైల్: మహిళలు డెలివరీ తర్వాత శరీరాన్ని ఫిట్, మంచి ఆకృతిలో ఉంచుకోవడానికి వ్యాయామం ఉపయోగపడుతుంది. అయితే డెలివరీ తర్వాత కొంత కాలం దూరంగా ఉండాలి.
40 ఏళ్ళ తర్వాత గర్భం దాల్చవచ్చా? By Vijaya Nimma 25 Sep 2024 వెబ్ స్టోరీస్: తల్లి అయ్యేందుకు సరైన వయసు చాలామందికి తెలియదు. గర్భం దాల్చేందుకు 25- 40 వయసు సరైందని నిపుణులు చెబుతున్నారు.
మఖానా తినడం మంచిదేనా? By Vijaya Nimma 25 Sep 2024 వెబ్ స్టోరీస్: 50 గ్రాముల మఖానాలో 4.85 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. మఖానా తింటే శక్తి పెరిగి బరువు నియంత్రణలో ఉంచుతుంది.
ఇలా చేస్తే అదిరే అందం మీ సొంతం By Vijaya Nimma 25 Sep 2024 వెబ్ స్టోరీస్: గ్లోయింగ్ స్కిన్ కోసం ఇంట్లో ఒక గిన్నెలో తేనె, నిమ్మరసం వేసి కలిపి ఫేస్మాస్క్ వేసి చల్లటి నీటితో కడిగితే జిడ్డు పోతుంది.
ఈ సమస్యలు ఉంటే వ్యాయామం చేయొద్దు By Vijaya Nimma 25 Sep 2024 వెబ్ స్టోరీస్ : తలనొప్పి జలుబు, దగ్గు, జ్వరం ఉన్పప్పుడు వ్యాయామం చేస్తే ప్రాణాపాయం సంభవించవచ్చు.
Dengue: డెంగీ బారిన పడకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి! By Vijaya Nimma 24 Sep 2024 ప్రస్తుతం డెంగీ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. దోమల కాటు నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి దోమల వికర్షకం ఉపయోగించడం చాలా సులభమైన మార్గాలలో ఒకటి. వెబ్ స్టోరీస్ | లైఫ్ స్టైల్
Cancer: అన్నవాహికలో క్యాన్సర్.. ప్రాణాలకే ప్రమాదమా? By Vijaya Nimma 24 Sep 2024 వెబ్ స్టోరీస్ | టాప్ స్టోరీస్: గొంతు చుట్టూ కణాలు బాగా పెరిగితే గొంతు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. గొంతులో నొప్పిఉంటే నిర్లక్ష్యం చేయవద్దు.
Fenugreek: మెంతికూరతో మొండి తామరకు ఇలా చెక్ పెట్టండి! By Vijaya Nimma 24 Sep 2024 వెబ్ స్టోరీస్ | లైఫ్ స్టైల్: తామర అనేది ఎంతో చిరాకు, దురద, పొడి పాచెస్ తరచుగా అసౌకర్యాన్ని కలిగిస్తాయి. చర్మ సంబంధిత వ్యాధులను మెంతులు నయం చేస్తాయి.
భద్రాద్రి కొత్తగూడెంలో విషాదం.. పిడుగుపాటుతో ఇద్దరు మృతి By Vijaya Nimma 24 Sep 2024 ఖమ్మం | క్రైం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దమ్మపేట మండలం జగ్గారం సమీపంలోని పిడుగుపాటుకు గురై ఇద్దరు యువతులు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.