సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పై సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం, ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాంమని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. హైదరాబాద్ | Short News | Latest News In Telugu
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తున్నారన్న వార్తలు రావడంతో సానుభూతితో కేసును వెనక్కు తీసుకుంటానన్నారు శ్రీతేజ్ తండ్రి భాస్కర్. Short News | Latest News In Telugu | సినిమా | హైదరాబాద్ | తెలంగాణ
ByNikhil
పుష్ప-2 నుంచి మరో సాంగ్ విడుదలైంది. దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్.. అంటూ సాగే సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. Short News | Latest News In Telugu | సినిమా Short News
ByNikhil
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ విచారణ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లలో ముగిసింది.
ByNikhil
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అల్లు అర్జున్ ప్రధాన వ్యక్తిగత సిబ్బంది, బౌన్సర్ ఆంటోనీని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ | Short News | Latest News In Telugu
ByNikhil
అల్లు అర్జున్ ను థియేటర్ కు రాకుండా పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని మెదక్ ఎంపీ రఘునందన్ ప్రశ్నించారు. Short News | Latest News In Telugu | సినిమా | తెలంగాణ
ByNikhil
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణ కొనసాగుతోంది. లోపలికి ఎప్పుడు వెళ్లారు? పర్మిషన్ లేకపోయినా ఎందుకు వచ్చారు? Short News | Latest News In Telugu | తెలంగాణ
ByNikhil
కేసీఆర్, హరీష్ రావు కు హైకోర్టులో ఊరట లభించింది. భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేసింది. వచ్చే నెల 7కే విచారణను వాయిదా వేసింది. తెలంగాణ | Short News | Latest News In Telugu
ByNikhil
అవసరమైతే విదేశాల నుండి వైద్యులను రప్పించి శ్రీతేజ్ కు మెరుగైన వైద్యం అందిస్తామని కాంగ్రెస్ నాయకురాలు కాల్వ సుజాత ప్రకటించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ByNikhil
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ బాలిక స్పృహ తప్పింది. దీంతో హుటాహుటిన ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. నేడు కృష్ణ జిల్లాలో పవన్ పర్యటిస్తున్నారు. విజయవాడ | ఆంధ్రప్రదేశ్ Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/12/25/iuxXgfYw1x6a7ElRW6YD.jpg)
/rtv/media/media_files/2024/12/24/MF8BqhOqhcqfwKk7P4q1.jpg)
/rtv/media/media_files/2024/12/24/sYcfbTTXe9qnURfsH7SC.jpg)
/rtv/media/media_files/2024/12/24/tJliwlu07xqyKBhr7Riz.jpg)
/rtv/media/media_files/2024/12/24/zf5OYHfWYhD2ZmHVTdeF.jpg)
/rtv/media/media_files/2024/12/24/7SjoLv129Bb15n5nKfuI.jpg)
/rtv/media/media_files/2024/12/24/oNwPUsabcoS9upsOuxSF.jpg)
/rtv/media/media_files/34LTFv5TLXSUxWWgqK7i.jpg)
/rtv/media/media_files/2024/12/23/9r0A0LumYa6HfiUZxpRk.jpg)
/rtv/media/media_files/2024/12/23/UKMtaOl4FjVA9pW4B5gC.jpg)