కులగణనపై రేవంత్ రెడ్డి బీసీ నేతలతో సమావేశం అయ్యారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మేరకు చిత్తశుద్ధితో బీసీ కులగణన చేపట్టామన్నారు. తెలంగాణ | రాజకీయాలు | Latest News In Telugu | Short News
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
నీళ్లు, మట్టి సొరంగలోకి రావడంతోనే శ్రీశైలం ఎడమ కాలువ సొరగంలో ప్రమాదం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. Short News | Latest News In Telugu | నల్గొండ | మహబూబ్ నగర్ | తెలంగాణ
ByNikhil
కాంగ్రెస్ కు రాజీనామాను ప్రకటించిన కోనేరు కొనప్ప ఈ రోజు CM రేవంత్ తో భేటీ అయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆదిలాబాద్ | తెలంగాణ
ByNikhil
ప్రకాశం జడ్పీ చైర్మన్ పదవిని జనసేనకు దక్కేలా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఒంగోలు | ఆంధ్రప్రదేశ్
ByNikhil
పన్నెండేళ్ల మోదీ పాలనపై, పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై, 12 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ | మహబూబ్ నగర్ | రాజకీయాలు | Latest News In Telugu | Short News
ByNikhil
తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. మంత్రి కొల్లు రవీంద్ర ప్రజా సేవకు పనికి రాడన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | తెలంగాణ
ByNikhil
వైఎస్ జగన్ కు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి ప్రధానిని కోరారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కడప | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByNikhil
బీఆర్ఎస్ పార్టీకి ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ మహబూబ్ నగర్
ByNikhil
ఏపీ లిక్కర్ స్కామ్ లో అధికారులు దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. సజ్జల బంధువుకు చెందిన విశిష్ట బిజినెస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్కు నోటీసులు పంపించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
ByNikhil
నమ్మి అధికారం ఇస్తే ఖాళీగా ఉండి ప్రజల సంపదను పంది కొక్కుల్లా దోచుకున్నారని ఏపీపీసీసీ చీఫ్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కడప | శ్రీకాకుళం
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/02/22/fmdzid2eh066laRywsqb.jpg)
/rtv/media/media_files/2025/02/22/CAPGIH4UdPfMjNPg54mB.jpg)
/rtv/media/media_files/2025/02/22/llabX6VrYThO4jXQlQAX.jpg)
/rtv/media/media_files/2025/02/21/5MmhriREalreXjwIWUeM.jpg)
/rtv/media/media_files/2025/02/21/HBcmMl1lh0NbPz52AIWR.jpg)
/rtv/media/media_files/2025/02/21/PdBm4RCZrdlOVXmaVH8X.jpg)
/rtv/media/media_files/2025/02/20/aC65VMRq4vaYLlDfdOCg.jpg)
/rtv/media/media_files/2025/02/20/KGrJ4bTtJjj0vAKUDzkb.jpg)
/rtv/media/media_files/2025/02/20/VeaNF9qNB94azJnikHKe.jpg)
/rtv/media/media_files/2025/02/20/EcOQfzZWHLC2xAqflmDR.jpg)