author image

Manogna alamuru

Flights: మూలిగే నక్క మీద తాటి పండు..పాకిస్తాన్ ను వద్దంటున్న విదేశాలు
ByManogna alamuru

ఈ నేపథ్యంలో పాక్ గగనతలం వద్దు..భారత్ దే కావాలని విదేశీ విమానయాన సంస్థలు అంటున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

TS: 600 చ.అడుగులు మించకూడదు..ఇందిరమ్మ ఇళ్ళ కీలక అప్డేట్..
ByManogna alamuru

ఇందిరమ్మ ఇళ్ల లభ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఇళ్లు విస్తీర్ణం 600 చదరపు అడుగులు మించకూడదని స్పష్టం చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ

Pakisthan: పాకిస్తాన్ ను తిరస్కరిస్తే రక్తం ప్రవహిస్తుంది.. ప్రధాని మోదీపై బిలావల్ భుట్టో ప్రేలాపన
ByManogna alamuru

Pakisthan: సింధు జలాల(Indus River) విషయంలో భారత ప్రధాని మోదీ(PM Modi) తీసుకున్న నిర్ణయం చాలా పెద్ద....... Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Cyber Attacks: పహల్గామ్ దాడి తరువాత భారత్ పై 10 లక్షల సైబర్ దాడులు
ByManogna alamuru

Cyber Attacks: పాకిస్తాన్(Pakistan)...భారత్(India) మీద అన్ని రకాలుగా దాడులు చేస్తూనే ఉంది. పహల్గామ్ లో దాడి... Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

NIA: పహల్గాం దాడి ఉగ్రవాదులు భారత్ లోనే ఉన్నారు...ఎక్కడంటే?
ByManogna alamuru

ఏప్రిల్ 22న పహల్గాంలో దారుణ మారణకాండ సృష్టించిన ఉగ్రవాదులు భారత్ లోనే ఇంకా ఉన్నారని ఎన్ఐఏ చెబుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

JD Vance: ఉగ్రవాదంపై భారత్ పోరాటానికి మద్దతివ్వండి..పాక్ కు జేడీ వాన్స్ సూచన
ByManogna alamuru

ఉగ్రవాదులను వేటాడ్డానికి భారత ప్రభుత్వం పాటుపడుతోంది. దానికి పాకిస్తాన్ సహకరించాలని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పిలుపునిచ్చారు. ప్రాంతీయ సంఘర్షణలకు దారి తీయకుండా ఉండాలని కోరారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Delhi: ఢిల్లీలో భారీ వర్షం...దుమ్ము తుఫాన్
ByManogna alamuru

దేశ రాజధానిని మరోసారి భారీ వర్షం, దుమ్ము తుఫాన్ బీభత్సం సృష్టించింది. దీంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు. దీంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Ap: ఆంధ్రాలో  ప్రధాని మోదీ పర్యటన..5 కి.మీ పరిధిలో నో ఫ్లై జోన్
ByManogna alamuru

ప్రధాని మోదీ అమరావతి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. 6500 మంది పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్

USA: ఎన్ఎస్ఏ సలహాదారు మైక్ వాల్జ్ పై వేటు
ByManogna alamuru

అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్ పై అధ్యక్షుడు ట్రంప్ వేటు వేశారు. ఆయనను ఐక్యరాజ్య సమితి రాయబారిగా నియమించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

RR VS MI: వారెవ్వా సూపర్ హిట్ కొట్టిన ముంబయ్..రాజస్థాన్ ఇంటికి
ByManogna alamuru

ఐపీఎల్ 18 సీజన్ లో ముంబయ్ ఇండియన్స్ వరుసగా ఆరో విజయం సాధించింది. రాజస్థాన్ తో ఈరోజు జరిగిన మ్యాచ్ లో 100 పరుగుల తేడాతో గెలిచింది. మ్యాచ్ లో ఓడిపోయిన ఆర్ఆర్ ఇంటికి వెళ్ళిపోయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Advertisment
తాజా కథనాలు