తాజాగా కొన్ని నెలల క్రితం నిలిపేసిన లేటెస్ట్ టెక్నాలజీ లెస్ వెయిట్ హెలికాఫ్టర్ ధ్రువ్ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Manogna alamuru
తిరుపతి శేషాచలం అడవుల్లో భారీ అగ్ని ప్రమాదం ఏర్పడింది. పాప వినాశనం డ్యామ్ వైపున అటవీ ప్రాంతంలో విపరీతంగా మంటలు చెలరేగాయి. ఇవి తగ్గే సూచన కనిపించడం లేదు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
అయితే దానిలో వెసులుబాటు కల్పిస్తూ..ఇంకా ఇక్కడే ఉన్నవారు అట్టారీ-వాఘా బార్డర్ మీదుగా వెళ్ళొచ్చని చెప్పింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Surgical Strike PM Modi 2025: ఈరోజు రాత్రికే సర్జికల్ స్ట్రైక్..రేపు జాతినుద్దేశించి ప్రధాని సందేశం?
Surgical Strike PM Modi 2025: భారత్(India) రానున్న రెండు, మూడు రోజుల్లో పాకిస్తాన్(Pakistan) పై దండెత్త...... Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
అసలు యుద్ధం మొదలయ్యే ముందు భారత ప్రభుత్వం అందుకు తగిన ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేస్తోంది. ఇందులో భాగంగా పాక్ సైనిక విమానాలకు నేవిగేషన్ సిగ్నల్స్ అందకుండా చర్యలు చేపట్టింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఇండియా దాడి చేస్తుందన్న భయంలో పాకిస్తాన్, టెర్రరిస్టులు భారత ఆర్మీని టార్గెట్ చేస్తున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
భారత్ ఏ క్షణమైనా దాడి చేయొచ్చునేమో అన్న భయం పాకిస్తాన్ లో పెరిగిపోతోంది. ఈ భయంతోనే ఆ దేశం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
భారత నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పులను కొనసాగిస్తూనే ఉంది. వాటిని భారత సైన్యం సమర్ధవంతంగా ఎదుర్కొంటోంది. నిన్న అర్ధరాత్రి జమ్మూ, కాశ్మీర్ లోని కుప్వారా, అఖ్నూర్ దగ్గర ఫైరింగ్ చేసింది పాక్. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
యుద్ధం ఆపించండి అంటూ పాక్ ప్రధాని షెహబాజ్ అందరి కాళ్ళూ పట్టుకుంటున్నారు. కానీ ఆయన కింద మంత్రులు, ఇతర నేతలు మాత్రం నోటికి వచ్చింది మాట్లాడుతూ గొడవలకు దిగుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
వందే భారత్ ట్రైన్..చాలా ప్రతిష్గాత్మకంగా ప్రారంభించారు. హైస్పీడ్ రైలు, మంచి తిండి అని చెప్పారు. కానీ ఇప్పుడు అందులో భోజనంలో పురుగులు వచ్చాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/05/01/PpEo1i844WwprbbqqVrS.jpg)
/rtv/media/media_files/2025/05/01/IXggwK0Skyt4qBhOv6IA.jpg)
/rtv/media/media_files/2025/05/01/6Gd2R1i5MnUv1VUNlqLg.jpg)
/rtv/media/media_files/2025/05/01/AXE1sAqmEkPNF4lZAQjw.jpg)
/rtv/media/media_files/2025/05/01/TJwMdDr1DNMnxyeFYmTv.jpg)
/rtv/media/media_files/2025/05/01/TE23jW0kpJksw8KuYdqv.jpg)
/rtv/media/media_files/2025/05/01/DXmKWhlVEGv95zPDoSud.jpg)
/rtv/media/media_files/2025/05/01/pXpkBeV0IJANB1l48UD5.jpg)
/rtv/media/media_files/2025/05/01/hqNKRbFOoH7HC4R9KTPg.jpg)
/rtv/media/media_files/2025/05/01/rD5qkSjMQ3RaVJ8PJvEq.jpg)