author image

Bhavana

By Bhavana

చైల్డ్ పోర్నోగ్రఫీ ఏ పరిస్థితుల్లో, ఏ రూపంలో ఉన్నా సరే నేరమేనని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. నేషనల్ | Latest News In Telugu | Short News

By Bhavana

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల వస్తుంటారు. అయితే కొందరు భక్తులు స్వామి వారిని దర్శించుకునే క్రమంలో తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ | తిరుపతి | Latest News In Telugu | Short News

By Bhavana

జైపూర్‌ వేదికగా జరిగిన 'మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2024' పోటీల్లో గుజరాత్​కు చెందిన రియా సింఘా విజేతగా నిలిచింది.. నేషనల్ | Latest News In Telugu | Short News

By Bhavana

ఏపీ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. అర్హులైన కొత్తవారికి పెన్షన్లను ఇస్తామని ప్రకటించిన క్రమంలో నూతన దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియకు ప్రభుత్వం రెడీ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ | రాజకీయాలు | Latest News In Telugu | Short News

By Bhavana

బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం వల్ల తెలంగాణ లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు వివరించారు. నల్గొండ | హైదరాబాద్ | Latest News In Telugu | Short News

By Bhavana

ఇరాన్‌లోని బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీకేజీ అయ్యి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 51 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంటర్నేషనల్ | క్రైం | Latest News In Telugu | Short News

By Bhavana

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల బంగారం 22క్యారెట్ల ధర రూ. 10 తగ్గి.. రూ. 69,590కి చేరింది. ఆదివారం ఈ ధర రూ. 69,600గా ఉంది. కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 93,000గా ఉంది. బిజినెస్ | Latest News In Telugu | Short News

By Bhavana

ఓస్లో నుంచి స్పెయిన్‌లోని మలాగాకు వెళుతున్న విమానంలో ఓ మహిళ పాసింజర్‌ తన ఫుడ్‌ పార్మిల్‌ ఓపెన్‌ చేయగా..అందులో బతికి ఉన్న ఎలుక బయటకు వచ్చింది. దీంతో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. ఇంటర్నేషనల్ | Latest News In Telugu | Short News

By Bhavana

న్యూయార్క్‌ వేదికగా నిర్వహించిన 'మోదీ అండ్‌ యూఎస్‌' కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ నరేంద్ర మోదీ మాట్లాడారు. ప్రవాస భారతీయులను ఇరు దేశాల అనుసంధానకర్తలుగా అభివర్ణించారు. ఇంటర్నేషనల్ | Latest News In Telugu | Short News

By Bhavana

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలుర పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న జితేందర్‌ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తెలంగాణ | క్రైం | ఆదిలాబాద్ | Latest News In Telugu | Short News

Advertisment
తాజా కథనాలు