అమెరికా ప్రభుత్వంలో ఉద్యోగులను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే అనేక విభాగాల్లోని ఉద్యోగులకు ఉద్వాసన పలకగా..తాజాగా ట్రంప్ యంత్రాంగం కన్ను రెవెన్యూ విభాగం మీద పడినట్లు తెలుస్తుంది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Bhavana
ఉక్రెయిన్ పౌరులకు మానవతా పెరోల్ ప్రోగ్రామ్ కింద అగ్రరాజ్యంలో తాత్కాలిక నివాసం కల్పించారు.వారికి ఇటీవల ఓ మెయిల్ వచ్చింది. మీ పెరోల్ను రద్దు చేస్తున్నాం.ఏడు రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని అందులో ఉంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
యెమెన్లోని హుతీలు లక్ష్యంగా అమెరికా ఇటీవల భీకర దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆ దాడులకు సంబంధించిన వీడియోను అధ్యక్షుడు ట్రంప్ పంచుకున్నారు. దాడులు జరిగిన ప్రాంతంలోని డ్రోన్ దృశ్యాలను ట్రంప్ షేర్ చేశారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
సికింద్రాబాద్లోని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మహేశ్ అనే వ్యక్తి కుటుంబానికి చెందిన ఆరుగురు ఒకేసారి అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
ఏపీలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ వారం రోజుల్లో విడుదల కానుంది.వర్గీకరణ ఆర్డినెన్స్ రాగానే కొత్త రోస్టర్ ప్రకారం పోస్టుల కేటాయింపు జరుగనుంది.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
సింహరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆర్ధిక లాభాలు మెండుగా ఉంటాయి. స్థిరాస్తి వ్యాపారస్తులకు కొనుగోళ్లు, అమ్మకాలు జోరందుకుంటాయి.మిగిలిన రాశులవారికి ఎలా ఉంటుందంటే..Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఏపీలో మరో మూడు రోజులు విభిన్న వాతావరణం ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.ఉత్తరాంధ్రలో కొన్నిచోట్ల శని, ఆదివారం పిడుగులతో కూరిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.Short News | Latest News In Telugu | విజయనగరం | శ్రీకాకుళం | ఆంధ్రప్రదేశ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఏపీలోని ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రొయ్యలపై దిగుమతి సుంకాన్ని అమెరికా పెంచబోతోందంటూ వార్తలు వచ్చాయి. Short News | Latest News In Telugu | పశ్చిమ గోదావరి | ఆంధ్రప్రదేశ్
దాల్చిన చెక్క జీవక్రియను పెంచుతుంది, శరీరం నుండి కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లా కోర్టులో సినిమా తరహాలో ఫైటింగ్ జరిగింది. కోర్టు హాల్లో ఇద్దరు మహిళలు.. మగ లాయర్ను పట్టుకుని చితకబాదారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/media_files/2025/04/11/FYrbYWW3sl8dYie7a1fG.jpg)