KRMB: కేఆర్ఎంబీకి కొత్త ఛైర్మన్.. ఎవరంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (KRMB) చైర్మన్గా అతుల్ జైన్ను నియమించారు. ఈ మేరకు కేంద్ర జలశక్తిశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు కేఆర్ఎంబీ ఛైర్మన్గా కొనసాగుతున్న శివనందన్ కుమార్ ఆదివారం ఉద్యోగ విరమణ చేయనున్నారు. దీంతో అతుల్ జైన్ను ఛైర్మన్గా నియమించింది కేంద్రం. By B Aravind 29 Jun 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (KRMB) చైర్మన్గా అతుల్ జైన్ను నియమించారు. ఈ మేరకు కేంద్ర జలశక్తిశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు కేఆర్ఎంబీ ఛైర్మన్గా కొనసాగుతున్న శివనందన్ కుమార్ ఆదివారం ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే అతుల్ జైన్ను ఛైర్మన్గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. Also Read: హైదరాబాద్కు సమానంగా వరంగల్ అభివృద్ధి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు #krishna-river #telugu-news #krmb సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి