/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/yuvagalam-jpg.webp)
Lokesh Yuvagalam: వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగెట్టేందుకు టీడీపీ నేత లోకేష్ (Nara Lokesh) యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఇటీవల మొదటి విడత పూర్తి చేసుకున్న లోకేష్.. తాజాగా రెండో విడత పాదయాత్ర చేపట్టనున్నారు. దీనికి సంబంధించని షెడ్యూల్ తో పాటు పాటను టీడీపీ పార్టీ విడుదల చేసింది.
ALSO READ: రైతులకు రూ.300కే యూరియా.. కామారెడ్డిలో మోదీ!
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లోకేష్ పాదయాత్ర షెడ్యూల్ విడుదల చేశారు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 27న ఉదయం 10:19 నిమిషాలకు పాదయాత్ర ఆగిన చోట పొదలాడ నుండి లోకేష్ తిరిగి పాదయాత్ర చేయనున్నారని తెలిపారు.
మొదటిరోజు తాటిపాకలో బహిరంగ సభ, తనతో కలిసి నారా లోకేష్ 15 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. రెండవ రోజు అమలాపురం చేరుకుంటుందని తెలిపారు. టీడీపీ - జనసేన పొత్తు కలిసిన రోజు నుండే వైసీపీకి ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని విమర్శించారు. ఎన్నికల షెడ్యూల్ రావటం వైసీపీ ఇంటికి వెళ్లడం ఖాయమని సెటైర్లు వేశారు.
ALSO READ: రూ.15 లక్షలు వచ్చాయా?.. మోదీపై ఖర్గే చురకలు!
వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, భువనేశ్వరి కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయని పేర్కొన్నారు. దొంగ కేసులు పెట్టి 53 రోజుల్లో చంద్రబాబుపై ఒక్క సాక్ష్యం కూడా నిరూపించలేక ప్రభుత్వం నవ్వుల పాలయిందని విమర్శించారు. ఈ మూడు నెలలు ముప్పేట దాడి చేస్తూ ఉంటామని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు వెల్లడించారు.
AP News: జగన్ క్షమాపణ చెప్పాలి లేదంటే.. జనమాల శ్రీనివాసరావు స్ట్రాంగ్ వార్నింగ్!
పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ క్షమాపణ చెప్పాలని జనమాల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జగన్ తీరు పోలీసులందరినీ కలవరపాటుకు గురిచేసిందన్నారు. వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఆయన మీద న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.
Janamala Srinivasa Rao shocking comments on jagan
AP News: పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ క్షమాపణ చెప్పాలని జనమాల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఏపీ పోలీస్ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ గా జగన్ మాట్లాడిన తీరును ఖండిస్తున్నట్లు తెలిపారు. జగన్ తీరు పోలీసులందరినీ కలవరపాటుకు గురిచేసిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి పోలీసులను బట్టలూడదీస్తానని అనడం ఏమిటని మండిపడ్డారు. జగన్ వెంటనే పోలీసులందరికీ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఆయన మీద న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వాలకు భజన చేయాలా..
ఈ మేరకు పోలీస్ అధికారుల సంఘం ఎప్పుడు ఒకరిపైన విమర్శలు చేయలేదు. ఏ ప్రభుత్వం ఉన్నా.. పోలీసుల మీద తప్పుగా మాట్లాడితే ఖండించాం. మాకు ప్రభుత్వాలకు భజన చేయాల్సిన అవసరం లేదు. పోలీసుల్లో మనోధైర్యాన్ని నింపడానికి మీడియా ముందుకు వస్తున్నాం. వేమగిరి ఎస్సై టీడీపీ నేతలతో తిరిగిన వీడియోలు ఉంటే దానిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!
ఇదిలా ఉంటే.. వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కానీ గతంలోనే ప్రాజెక్టు పూర్తిచేశామని, జాతికి అంకితం ఇస్తున్నామంటూ జగన్ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. నిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదని, చేయని పనులూ చేసినట్లు చెప్పుకోవడంలో ఆయనకు ఆయనే సాటి అంటూ ఎద్దేవా చేశారు.
Also Read: Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్ఫోన్స్ ఎగుమతి
jagan | police | srinivas | tdp | telugu-news | today telugu news
ఆర్బీఐ ఎఫెక్ట్.. ఈ కంపెనీల షేర్లు భారీగా పతనం
Amla Health Benefits: ఉసిరి చల్లగా ఉంటుందా..వేడిగా ఉంటుందా!
Telangana: ఈ జిల్లాల్లో మళ్లీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ!
East Godavari : మాములు దొంగ కాదు.. కొట్టేసిన నగలను ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు!
Pawan Kalyan: 3 రోజులపాటు ఆస్పత్రిలోనే పవన్ చిన్న కుమారుడు!