/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
breaking news
-
Apr 08, 2025 21:43 IST
CSK Vs PBKS: చెన్నై ముందు భారీ లక్ష్యం.. దుమ్మురేపిన పంజాబ్!
-
Apr 08, 2025 21:43 IST
Mana Mitra: ఏపీలో ఏప్రిల్ 15 నుంచి మరో కొత్త ప్రొగ్రామ్.. అందరి ఫోన్లు తీసుకోనున్న సచివాలయ సిబ్బంది
-
Apr 08, 2025 21:42 IST
Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్ఫోన్స్ ఎగుమతి
భారతదేశం 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఓ రికార్డ్ సృష్టించింది. తొలిసారిగా రూ. 2 లక్షల కోట్లకు పైగా విలువైన స్మార్ట్ఫోన్లను ఎగుమతి చేసిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ Xలో షేర్ చేశారు. గతేడాది కంటే ఈ ఎగుమతులు 54 శాతం పెరిగాయని ఆయన అన్నారు.
Ashwini VaishnawAshwini Vaishnaw Photograph: (Ashwini Vaishnaw) -
Apr 08, 2025 10:14 IST
మళ్లీ భారీ భూకంపం..
-
Apr 08, 2025 10:05 IST
నిన్న అధ:పాతాళానికి..ఈరోజు లాభాల్లో..
-
Apr 08, 2025 09:17 IST
అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు.. కాళ్లు, చేతులకు గాయాలు
-
Apr 08, 2025 08:32 IST
ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్...ఎక్కువ మందికి ఈ పది రకాల జబ్బులు!
ఏపీ ప్రభుత్వం ‘ఆరోగ్య ఆంధ్ర’కు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది..ఆ దిశగా మరో కీలక అడుగు వేసింది.రాష్ట్రంలో 80% మంది ప్రజలు పది రకాల జబ్బులతో బాధపడుతున్నట్లు నివేదికలు తెలిపాయి.వాటిలో డయాబెటిస్, హైపర్ టెన్షన్, శ్వాససంబంధిత వంటి రోగాలు ఉన్నాయి.
-
Apr 08, 2025 08:30 IST
పోసానికి బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్?
-
Apr 08, 2025 08:30 IST
రాజాసింగ్పై కేసు నమోదు
-
Apr 08, 2025 08:29 IST
అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. తొలి విడత కింద రూ.4285 కోట్లు రిలీజ్
-
Apr 08, 2025 07:25 IST
విషాదం.. చపాతీలతో తల్లీ కొడుకుకి అస్వస్థత.. ఆ తర్వాత ఏమైందంటే?
-
Apr 08, 2025 07:24 IST
ముంబయ్ గెలుస్తుంది అనుకుంటే...బెంగళూరు తన్నుకుపోయింది
-
Apr 08, 2025 07:24 IST
కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?
-
Apr 08, 2025 07:23 IST
ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు
అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ధరలు తగ్గించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాపారులకు సూచించారు. ఈ మేరకు 100 కౌంట్ రొయ్యలకు కిలోకు రూ.220 ఇవ్వాలని ఆదేశించారు.
-
Apr 08, 2025 07:23 IST
ఏపీ, తెలంగాణలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో పిడుగుల వర్షం
బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 10, 11.12,13 తేదీల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
-
Apr 08, 2025 07:22 IST
తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!
తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!
-
Apr 08, 2025 07:22 IST
ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!
-
Apr 08, 2025 07:21 IST
క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!
చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారు: మంత్రి కాకాని!
వైసీపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద తీవ్ర విమర్శలు చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు చేశారు.
వైసీపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద తీవ్ర విమర్శలు చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు చేశారు.
ప్రాజెక్టుల సందర్శన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న ఆయనకు ఎక్కడ ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో అన్న సంగతి కూడా తెలియదు. అలాంటి వ్యక్తి వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు. జగనన్న కి చెబుదాం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
అక్కడ మంత్రి కాకాని మాట్లాడుతూ..11 రకాల సర్టిఫికేట్లను ప్రజలకు అందిస్తున్నామని వెల్లడించారు. చంద్రబాబు నిర్వహిస్తున్న సభలకు ప్రజలు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. అందుకే ఆయనకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి పోలీసులకు వర్క్ ఫ్రం హోం ఇస్తానని చెబుతున్నాడు. అంటే ఆయనకు మతి ఉంది అనుకోవాలా? లేదు అనుకోవాలా ? అంటూ ప్రశ్నించారు. ఈ మాటలు బట్టే ఆయన మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అంటూ హేళన చేశారు.
నెల్లూరు, సంగం బ్యారేజీల పనులు పూర్తి చేసి ప్రారంభించినట్లు మంత్రి కాకాని తెలిపారు. సోమశిల నుంచి కండలేరు జలాశయానికి వరద నీటిని పంపే కాలువ సామర్థ్యాన్ని కూడా పెంచిన ఘనత వైసీపీదేనని ఆయన పేర్కొన్నారు మంత్రి కాకాని.
ఈ విషయం గురించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు సీనియర్ నేత విజయసాయిరెడ్డి కూడా ట్విట్టర్లో సెటైర్లు వేశారు. ఏది ట్రెండింగులో ఉంటే దాన్ని ఫాలో కావడం చంద్రబాబు గారి బలహీనత. కొవిడ్ తర్వాత వర్క్ ఫ్రం హోమ్ అమలులోకి వచ్చింది. పోలీసులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఎలా సాధ్యం? మొన్న 50 మంది పోలీసులను రక్తాలు కారేలా కొట్టించాడు.అసాధ్యమని తెలిసి కూడా వారిని బుజ్జగించేందుకు ఇప్పుడీ అనాలోచిత హామీ గుప్పించాడు” అని పోస్ట్ పెట్టడం జరిగింది.
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం పై యుద్ధభేరి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పుంగనూరులో పర్యటన చేపడుతూ ఉండగా టీడీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.
ఈ ఘర్షణలో దాదాపు 40 మందికి పైగా పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.దీంతో 62 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కేసు కూడా పెట్టడం జరిగింది. ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
🔴Live News: ఏపీలో ఏప్రిల్ 15 నుంచి మరో కొత్త ప్రొగ్రామ్..
Food poisoning : అంగన్వాడీ కేంద్రంలో పులిహోర తిన్న చిన్నారులు అస్పత్రిపాలు...
అంగన్వాడీలలో నాణ్యతలేని ఆహార పదార్థాలు వాడడం వల్ల విద్యార్థులు తరుచూ అస్వస్థతకు గురవుతున్నారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
Mana Mitra: ఏపీలో ఏప్రిల్ 15 నుంచి మరో కొత్త ప్రొగ్రామ్.. అందరి ఫోన్లు తీసుకోనున్న సచివాలయ సిబ్బంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ 15 నుంచి నూతన కార్యక్రమం చేపట్టనుంది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
YS jagan: జగన్ పర్యటనలో భద్రతా లోపం.. హెలికాప్టర్ అద్దాలు ధ్వంసం
వైసీపీ నేత జగన్ అనంతపురం జిల్లా రాప్తాడులో పర్యటించారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Pavan kalyan son : అప్పుడు తెలియలేదు.. విషయం ఇంత సీరియస్ అని : పవన్ కళ్యాణ్
తన కొడుకుకు సంభవించిన ప్రమాదం గురించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటిసారి మీడియాతో మాట్లాడారు. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Man Marries Two Women : ఒకే ముహూర్తంలో ఇద్దరమ్మాయిలతో పెళ్లి...విషయం తెలిస్తే నవ్వాపుకోలేరు
ఏపీకి సంబంధించిన ఓ వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో వింతేముంది అనుకుంటున్నారా? Short News | Latest News In Telugu | అనంతపురం | ఆంధ్రప్రదేశ్
USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..
PBKS VS CSK: పంజాబ్ విజయం..ఇక చెన్నై ఇంటికే..
Renu Desai: నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది..రేణూ దేశాయ్
WHO: మరో మహమ్మారి తప్పదు-WHO చీఫ్
Instagram: ఇన్స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు