సింహాద్రి అప్పన్న స్వామికి హోంమంత్రి అనిత పూజలు

సింహాద్రి అప్పన్న స్వామిని ఏపీ హోంమంత్రి అనిత ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. సింహాచలం తొలి పావంచ నుంచి మెట్ల మార్గంలో కొండపైకి వెళ్లారు. అధికారులు ఆలయ మర్యాదలతో హోం మంత్రికి స్వాగతం పలికారు. అర్చకులు తీర్ధప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.

New Update
సింహాద్రి అప్పన్న స్వామికి హోంమంత్రి అనిత పూజలు

Advertisment
Advertisment
తాజా కథనాలు