AP Govt: సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ .. రేపు ఖాతాలోకి రూ.6,200 కోట్లు

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రేపు అంటే 2025 మార్చి 21వ తేదీన రూ.  6 వేల 200 కోట్ల సీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఏఐ బకాయిలు చెల్లించాలని ఆర్థిక ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.  

New Update
government employees

government employees

AP Govt: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రేపు అంటే 2025 మార్చి 21వ తేదీన రూ.  6 వేల 200 కోట్ల సీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఏఐ బకాయిలు చెల్లించాలని ఆర్థిక ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.  సీఎం ఆదేశాల మేరకు రూ.6 వేల200 కోట్లు విడుదల చేయనుంది ఆర్థికశాఖ.  చంద్రబాబు నిర్ణయంతో ఉద్యోగ సంఘూల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఏడాది జనవరి 11వ తేదీన దాదాపు రూ. 1033 కోట్ల బకాయిలను ఏపీ ప్రభుత్వం చెల్లించిన విషయం తెలిసిందే.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు