వరద బాధితులకు సచివాలయ ఉద్యోగుల సంఘం సాయం వరద బాధితులకు సహాయం చేయడం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం ఒక రోజు మూల వేతనాన్ని అందించింది. సంఘం నేతలు ఈ రోజు సీఎం చంద్రబాబును కలిసి విరాళం అందించారు. వారిని చంద్రబాబు అభినందించారు. By Nikhil 04 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి #NULL సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి