AP Murder: కారుకు సైడ్ ఇవ్వలేదని యువకుడి దారుణ హత్య!

కారుకు సైడ్ ఇవ్వలేదని సయ్యద్ అరీఫ్ అనే యువకుడిని దుండగులు కత్తితో పొడిచి చంపిన ఘటన ఏపీలోని బాపట్ల జిల్లాలో జరిగింది. చికిత్స పొందుతూ అరీఫ్ మృతి చెందగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

New Update
Murder: ఏపీలో భయంకరమైన మర్డర్.. గాజు సీసాతో అది కోసి!

Murder: ఏపీలోని బాపట్ల జిల్లాలో దారుణ మర్డర్ జరిగింది. చీరాల మండలం ఆదినారాయణపురం వద్ద సైకిల్ పై వెళ్తున్న ఓ యువకుడు కారుకు దారి ఇవ్వలేదని కత్తితో పొడిచి చంపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ మేరకు సయ్యద్ అరీఫ్ (18) అనే యువకుడు బైక్ మీద వస్తున్న తన స్నేహితుడు మనోజ్ తో మాట్లాడుకూంటూ సైకిల్ మీద వేళ్తున్నాడు. ఈ క్రమంలోనే వెనకాల కారులో వచ్చిన దుండగులు.. తమ కారుకు సైడ్ ఇవ్వలేదనే కోపంతో అరీఫ్ ను కత్తితో పొడిచి పరారయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అరీఫ్ మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP: చికిత్స తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన మార్క్ శంకర్..

సింగపూర్ స్కూల్లో మంటల్లో గాయాలపాలై ఏపీ డిప్యూటీ సీఎవ కుమారుడు మార్క్ శంకర్...చికిత్స అనంతరం ఇండియాకు తిరిగి తీసుకువచ్చారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవాలు తమ కుమారుడితో కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ కు చేరుకున్నారు.

author-image
By Manogna alamuru
New Update
ap

Mark Shankar

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడు. అతనిని కొద్దిసేపటి క్రితమే ఇండియాకు తిరిగి తీసుకుని వచ్చారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవాలు తమ కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి హైదరాబాద్ కు చేరుకున్నారు. చికిత్స అనంతరం బాబు కోలుకున్నాడని తెలుస్తోంది. అయితే కొద్ది రోజులు విశ్రాంతి అవసరమని..అందుకే ఇండియాలో ఇంట్లోనే ఉంచి జాగ్రత్తలు తీసుకోనున్నారని చెబుతున్నారు. 

today-latest-news-in-telugu | deputy-cm-pawan-kalyan | pawan kalyan son mark shankar

Also Read: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

Advertisment
Advertisment
Advertisment