Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్, ఆర్టీసీ బస్సు ఢీ.. నలుగురు దర్మరణం!

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజోలు నుంచి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు గన్నవరం ఉడుముడి వద్ద వరి ధాన్యం లోడుతో వస్తున్న ట్రాక్టర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమం ఉంది.

New Update
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు దుర్మరణం!

Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గన్నవరం మండలం ఉడుముడి వద్ద రాజోలు నుంచి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు వరి ధాన్యం లోడుతో వస్తున్న ట్రాక్టర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమం ఉంది. క్షతగాత్రులను అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు