AP IAS Transfers: ఏపీ లో 62 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు , నియామకాలు జరిగాయి. ఏకకాలంలో 62 మంది ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో సెర్ప్ సీఈవో గా వీర పాండియ్యన్, మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ గా సీహెచ్ శ్రీధర్ బదిలీ అయ్యారు. By Bhavana 20 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి AP: ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు , నియామకాలు జరిగాయి. ఏకకాలంలో 62 మంది ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో సెర్ప్ సీఈవో గా వీర పాండియ్యన్, మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ గా సీహెచ్ శ్రీధర్ బదిలీ అయ్యారు. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కమిషనర్ గా రేఖారాణి, సెర్స్ సీఈవోగా వీర పాండియ్యన్, మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ గా సీహెచ్ శ్రీధర్, ప్రజారోగ్యం , కుటుంబ సంక్షేమ డైరెక్టర్ గా సీహెచ్ హరికిరణ్, సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ గా శ్రీకేష్ బాలాజీరావు, పట్టణాభివృద్ది శాఖ డైరెక్టర్ గా హరినారయణన్, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ గా మల్లికార్జున, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా కృతిశుక్లా, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ గా లక్ష్మీషా తో పాటు మరి కొంత మంది ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. Also read: హైదరాబాద్ కి ఆరెంజ్ అలర్ట్! #transfers #ias #ap #62-ias సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి