Telanagana: సాయి బాబా మందిరంపై 53 ఓట్లు.. ఇంతకీ ఎవరివీ.. 18 ఏళ్లు నిండిన పౌరులకు ఓటు వేసే హక్కు ఉంటుంది. కానీ హైదరాబాద్లోని మియాపూర్లో ఉన్న సాయిబాబా ఆలయానికి కూడా ఓటు హక్కు ఉంది. ఈ ఆలయం పేరు మీద ఏకంగా 53 ఓట్లు ఉన్నాయి. అదేంటీ బాబా మందిరానికి ఓట్లు ఉండటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా. తాజాగా ఎలక్షన్ కమిటీ కేటాయించిన జాబితాలో కూడా ఈ ఓట్లు ఉన్నాయి. అయితే ఆ ఓట్లు ఎవరివి.. నిజమైనవేనా లేకా బోగస్ ఓట్లా అనే సందేహం వస్తుంది కదా. అయితే ఈ మందిరం గురించి పూర్తిగా తెలుసుకోండి. By B Aravind 16 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి సాధారణంగా 18 ఏళ్లు నిండిన వారికి ఓటు వేసే హక్కు ఉంటుంది. కానీ హైదరాబాద్లోని మియాపూర్లో ఉన్న సాయిబాబా ఆలయానికి కూడా ఓటు హక్కు ఉంది. ఈ ఆలయం పేరు మీద ఏకంగా 53 ఓట్లు ఉన్నాయి. అదేంటీ బాబా మందిరానికి ఓట్లు ఉండటం ఏంటని అనుకుంటున్నారా. వాస్తవానికి ఆ మందిరం ఉన్న ఇంటికి కేటాయించిన రిజిస్ట్రేషన్ నెంబర్కు 53 ఓట్లు ఉన్నాయి. తాజాగా ఎలక్షన్ కమిటీ కేటాయించిన జాబితాలో కూడా ఈ ఓట్లు ఉన్నాయి. అయితే ఆ ఓట్లు ఎవరివి.. నిజమైనవేనా లేకా బోగస్ ఓట్లా అనే సందేహం వస్తుంది కదా. అయితే ఈ మందిరం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ విడియోను చూడండి. #telangana #sai-baba-temple #hyderabad-news సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి