Waterfall: వాటర్ఫాల్స్లో ముగ్గురు గల్లంతు.. చివరికి కేరళలోని సూజిపూరా వాటర్ఫాల్స్లో విషాదం చోటుచేసుకుంది. అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. కోస్ట్ గార్డ్ సిబ్బంది హెలీకాప్టర్ ద్వారా గాలించారు. చివరికి వారి ఆచూకీ లభ్యమైంది. కోస్ట్ గార్డ్ సిబ్బంది సురక్షితంగా ముగ్గురిని రక్షించారు. By B Aravind 03 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి కేరళలోని సూజిపూరా వాటర్ఫాల్స్లో విషాదం చోటుచేసుకుంది. అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. వెంటనే అప్రమత్తమైన కోస్ట్గార్డ్ సిబ్బంది ఉదయం నుంచి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. హెలీకాప్టర్ ద్వారా గాలింపు కొనసాగించారు. అయితే ఎట్టకేలకు కోస్ట్గార్డ్ టీం కృషి ఫలించింది. గల్లంతైనవారి ఆచూకీ లభ్యమైంది. కోస్ట్ గార్డ్ సిబ్బంది సురక్షితంగా ముగ్గురిని రక్షించారు. Also read: చండీగఢ్ కోర్టులో కాల్పులు.. IRS అధికారి మృతి #waterfall #kerala సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి