కెనడాలో దారుణం.. ముగ్గురు భారత సంతతి వ్యక్తులు హత్య
కెనడాలో దారుణాలు జరుగుతున్నాయి. వారం రోజుల్లోనే భారత సంతతికి చెందిన ముగ్గురు వ్యక్తులు హత్యకు గురవ్వడం కలకలం రేపుతోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
కెనడాలో దారుణాలు జరుగుతున్నాయి. వారం రోజుల్లోనే భారత సంతతికి చెందిన ముగ్గురు వ్యక్తులు హత్యకు గురవ్వడం కలకలం రేపుతోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈ డ్రోన్ల దాడితో గల్ఫ్ దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. దీంతో ఇరాన్ డ్రోన్ల దాడిని ఎదుర్కోవడానికి గల్ఫ్ దేశాలు ఉక్రెయిన్ ను సాయం కోరుతున్నాయని ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు.
ఇరాన్ పై యుద్ధం మొదలు పెట్టిన తొలిరోజే ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని మట్టుబెట్టిన ఇజ్రాయెల్, అమెరికా దళాలు మరోసారి ఇరాన్ను కోలుకోలేని దెబ్బకొట్టాయి. ఇరాన్ ఇంటెలిజెన్స్ మినిస్టర్ అయిన ఇస్మాయిల్ ఖతీబ్ ను ఇజ్రాయెల్ దళాలు లేపేశాయి.
బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం, రష్యా నుండి ముడి చమురు కొనుగోళ్లను భారత్ వేగంగా పెంచుతోంది. ఎంతలా అంటే, వాస్తవానికి చైనాకు వెళ్లాల్సిన చమురు నౌకలు ఇప్పుడు తమ మార్గాన్ని మార్చుకుని భారత తీరాలకు చేరుకుంటున్నాయి.
ఇరాన్ అగ్ర నాయకత్వమే లక్ష్యంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ జరిపిన దాడుల్లో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ మరణించారు. ఈ విషయాన్ని బుధవారం (మార్చి 18, 2026) ఇజ్రాయెల్ రక్షణ మంత్రి అధికారికంగా ప్రకటించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్పై ప్రారంభించిన యుద్ధం వ్యతిరేకిస్తూ అమెరికా రాజకీయాల్లో పెను నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ప్రతిపక్ష డెమొక్రాట్లే కాకుండా, ట్రంప్ సొంత పార్టీ (రిపబ్లికన్) నాయకులు కూడా ఈ యుద్ధం రాజ్యాంగ విరుద్ధమని గళమెత్తుతున్నారు.
హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా, ఇజ్రాయెల్లతో యుద్ధం నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గంపై పట్టు సాధించిన ఇరాన్, ఇకపై పాత పద్ధతులు సాగవని స్పష్టం చేసింది.
అమెరికాలో అక్రమంగా ఉంటున్న వాళ్లకు ట్రంప్ సర్కార్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఎవరైనా తమ సొంత దేశానికి వెళ్ళిపోవాలని అనుకుంటే, వారికి ఉచితంగా విమానం టికెట్ ఇవ్వడమే కాకుం
ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ 2026 సీజన్లో ఆడనున్న ఆఫ్ఘనిస్తాన్ యువ క్రికెట్ సంచలనం అల్లా మహమ్మద్ గజన్ఫర్, పాకిస్థాన్ చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబూల్లోని ఓ ఆసుపత్రిపై జరిగిన దాడిపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ