AP: నేటికీ నాసిరకం మద్యం అమ్మకాలు.. లిక్కర్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్..!

వైసీపీ ప్రభుత్వం మందుబాబుల జీవితాలతో ఆడుకుందని శ్రీకాకుళం జిల్లాలో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేటికీ పలుచోట్ల నాసిరకం మద్యం అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. లిక్కర్ మాఫియాకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

New Update
AP: నేటికీ నాసిరకం మద్యం అమ్మకాలు.. లిక్కర్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు