Chevireddy: వైసీపీ ఘోర ఓటమి.. ప్రధాన కారణం చెవిరెడ్డే అంటున్న నేతలు.! చెవిరెడ్డి తీరుపై వైసీపీలో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. ఇంత ఘోర ఓటమికి చెవిరెడ్డే ప్రధాన కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. సర్వేల పేరుతో జగన్ను తప్పుదోవ పట్టించారని మండిపడుతన్నారు. జగన్ను భ్రమల్లో ఉంచి పార్టీని దెబ్బతీశారని ఫైర్ అవుతున్నారు. By Jyoshna Sappogula 06 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి YCP Chevireddy Bhaskar Reddy: వైసీపీ నేత చెవిరెడ్డి తీరుపై వైసీపీలో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. ఇంత ఘోర ఓటమికి చెవిరెడ్డే ప్రధాన కారణమని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వేల పేరుతో జగన్ను తప్పుదోవ పట్టించారని మండిపడుతున్నారు. KVS పేరుతో సర్వేలు చేయించిన చెవిరెడ్డి.. సర్వేల్లో వైసీపీకి మెజార్టీ వస్తుందని జగన్కు రిపోర్టులు ఇచ్చారు. Also read: వైసీపీ షాకింగ్ నిర్ణయం.. కేంద్ర కార్యాలయం మార్పు..! అంతా బాగుందని జగన్ను ప్రతిసారీ నమ్మించారని.. తాము చెబుతున్నా పట్టించుకోలేదని నేతలు ఫైర్ అవుతున్నారు. తెలంగాణలోనూ సర్వే చేయించి తప్పు రిపోర్ట్ ఇచ్చారని మండిపడుతున్నారు. జగన్ను భ్రమల్లో ఉంచి పార్టీని దెబ్బతీశారని నిప్పులు చెరుగుతున్నారు. అయితే, చెవిరెడ్డి మాత్రం తను, తన కొడుకు ఓడిపోయి పార్టీలో ముఖం చూపించలేకపోతున్నారు. #chevireddy-bhaskar-reddy సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి