Jogi Ramesh: నన్ను అరెస్ట్ చేయకండి.. కోర్టుకు మాజీ మంత్రి జోగి రమేష్ AP: వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ హైకోర్టును ఆశ్రయించారు. సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కొరకు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 8న విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 05 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Jogi Ramesh: వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ హైకోర్టును ఆశ్రయించారు. సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కొరకు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 8న విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. #jogi-ramesh సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి