Wife Killed Husband: తల్లిదండ్రులతో కలిసి భర్తను హత్య చేసిన భార్య

AP: విజయనగరం గరివిడి మండలం వెదుళ్లవలసలో దారుణ ఘటన వెలుగు చూసింది. తల్లిదండ్రులతో కలిసి భర్త అప్పన్నను భార్య దేవి హత్య చేసింది. భర్త తలపై రాయితో కొట్టి చున్నీతో మెడకు బింగించి చంపింది. హత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు గుర్తించారు.

New Update
Murder: ఏపీలో దారుణం.. భర్తను స్క్రూడ్రైవర్‌తో అక్కడ పొడిచి చంపిన భార్య!

Wife Killed Husband At Vijayanagaram District: విజయనగరం గరివిడి మండలం వెదుళ్లవలసలో దారుణ ఘటన వెలుగు చూసింది. తల్లిదండ్రులతో కలిసి భర్త అప్పన్నను భార్య దేవి హత్య చేసింది. భర్త తలపై రాయితో కొట్టి చున్నీతో మెడకు బింగించి చంపింది. హత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు గుర్తించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP: చికిత్స తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన మార్క్ శంకర్..

సింగపూర్ స్కూల్లో మంటల్లో గాయాలపాలై ఏపీ డిప్యూటీ సీఎవ కుమారుడు మార్క్ శంకర్...చికిత్స అనంతరం ఇండియాకు తిరిగి తీసుకువచ్చారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవాలు తమ కుమారుడితో కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ కు చేరుకున్నారు.

author-image
By Manogna alamuru
New Update
ap

Mark Shankar

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడు. అతనిని కొద్దిసేపటి క్రితమే ఇండియాకు తిరిగి తీసుకుని వచ్చారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవాలు తమ కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి హైదరాబాద్ కు చేరుకున్నారు. చికిత్స అనంతరం బాబు కోలుకున్నాడని తెలుస్తోంది. అయితే కొద్ది రోజులు విశ్రాంతి అవసరమని..అందుకే ఇండియాలో ఇంట్లోనే ఉంచి జాగ్రత్తలు తీసుకోనున్నారని చెబుతున్నారు. 

today-latest-news-in-telugu | deputy-cm-pawan-kalyan | pawan kalyan son mark shankar

Also Read: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

Advertisment
Advertisment
Advertisment