Telangana: లోక్ సభ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలైన బీఆర్ఎస్, ఆ పార్టీ అధినేత కేసీఆర్పై కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీ మరమ్మత్తు పనులను అధికారులతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వర్షాకాలం ముందే పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు.
ఇక లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వచ్చిన రిజల్ట్ సీన్ చూశాక.. ఇక కేసీఆర్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అన్నారు. త్వరలోనే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతోందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ డ్యామేజీకి సంబంధించి విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా పలువురు ఇంజనీరింగ్ అధికారులను తొలగించాం. జ్యుడిషియల్ రిపోర్ట్ ఆధారంగా తదుఫరి చర్యలు తీసుకుంటా. రూ.లక్ష కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి నీళ్లలో పోశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్కు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవాస్తవాలు చెప్పింది. వర్షకాలం వస్తోన్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన బ్యారేజీ మరమ్మతులు జరుగుతున్నాయన్నారు.
Uttam kumar: ఇక కేసీఆర్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్.. బీఆర్ఎస్ ఓటమిపై మంత్రి ఉత్తమ్ సెటైర్లు!
లోక్ సభ ఎన్నికల రిజల్ట్ చూశాక కేసీఆర్, బీఆర్ఎస్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అని కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతోందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం రూ.లక్ష కోట్ల ప్రజాధనం నీళ్లలో పోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana: లోక్ సభ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలైన బీఆర్ఎస్, ఆ పార్టీ అధినేత కేసీఆర్పై కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీ మరమ్మత్తు పనులను అధికారులతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వర్షాకాలం ముందే పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు.
ఇక లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వచ్చిన రిజల్ట్ సీన్ చూశాక.. ఇక కేసీఆర్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అన్నారు. త్వరలోనే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతోందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ డ్యామేజీకి సంబంధించి విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా పలువురు ఇంజనీరింగ్ అధికారులను తొలగించాం. జ్యుడిషియల్ రిపోర్ట్ ఆధారంగా తదుఫరి చర్యలు తీసుకుంటా. రూ.లక్ష కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి నీళ్లలో పోశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్కు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవాస్తవాలు చెప్పింది. వర్షకాలం వస్తోన్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన బ్యారేజీ మరమ్మతులు జరుగుతున్నాయన్నారు.
SRH VS PBKS: ఉప్పల్లో కొడితే తుప్పల్లో పడింది భయ్యా.. సన్రైజర్స్ ముందు భారీ టార్గెట్
సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ జట్టు చెలరేగిపోయింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
SRH VS PBKS: అన్నా ఏమి కొట్టుడే.. చెండాడేసిన శ్రేయస్.. ఎంత స్కోర్ చేశాడంటే?
సన్రైజర్స్ హైదరబాద్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో సన్రైజర్స్ బౌలర్లకు చెమటలు పెట్టించాడు.Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
Rain Alert : మరో మూడు రోజులు దంచుడే దంచుడు
రాష్ట్రంలో వైపు ఎండలు దంచికొడుతున్నాయి. ఎండలు పెరుగుతుండడంతో జనం వేడికి అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక.......Short News | Latest News In Telugu | తెలంగాణ
NASA: ఆ ఐడియా ఇస్తే రూ.25 కోట్ల నజరానా.. నాసా బంపర్ ఆఫర్
చంద్రునిపై మానవ వ్యర్థాల కుప్ప పెరిగిపోయింది. ఈ క్రమంలోనే నాసా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Vivo V50e 5G Offers: మచ్చా ఆఫర్ అంటే ఇదేరా.. ప్రీ బుకింగ్ స్టార్ట్.. రూ. 5వేల భారీ డిస్కౌంట్- కెమెరా సూపరెహే!
Vivo V50e 5G స్మార్ట్ఫోన్ ప్రీ-బుకింగ్స్ ప్రారంభమైంది. మొదటి సేల్ ఏప్రిల్ 17న జరుగుతుంది. సేల్ సమయంలో HDFC, SBI బ్యాంక్ కార్డులపై 10 శాతం తగ్గింపు లభిస్తుంది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
Waqf Law : తెలంగాణలో వేల ఎకరాల్లో వక్ఫ్ బోర్డు ఆస్తులు ....ఇప్పుడున్నవెన్నంటే..
దేశంలో వక్ఫ్ సవరణ చట్టం అమలులోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
SRH VS PBKS: ఉప్పల్లో కొడితే తుప్పల్లో పడింది భయ్యా.. సన్రైజర్స్ ముందు భారీ టార్గెట్
SRH VS PBKS: అన్నా ఏమి కొట్టుడే.. చెండాడేసిన శ్రేయస్.. ఎంత స్కోర్ చేశాడంటే?
Rain Alert : మరో మూడు రోజులు దంచుడే దంచుడు
NASA: ఆ ఐడియా ఇస్తే రూ.25 కోట్ల నజరానా.. నాసా బంపర్ ఆఫర్
Vivo V50e 5G Offers: మచ్చా ఆఫర్ అంటే ఇదేరా.. ప్రీ బుకింగ్ స్టార్ట్.. రూ. 5వేల భారీ డిస్కౌంట్- కెమెరా సూపరెహే!