UP: భర్త అసహజ శృంగారం.. విసిగిపోయి అది కొరికేసిన భార్య

భార్యతో అసహజమైన శారీరక సుఖాన్ని పొందాలని తపనపడిన భర్తకు ఓ మహిళా ఊహించని షాక్ ఇచ్చింది. కామవాంఛతో రగిలిపోతున్న భర్తను జీవితాంతం శృంగారానికి దూరం చేయాలని చూసింది. అతని చేష్టలకు విసిగిపోయి పురుషాంగం కొరికేసింది. ఈ ఘటన యూపీలో జరగగా భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు.

New Update
UP: భర్త అసహజ శృంగారం.. విసిగిపోయి అది కొరికేసిన భార్య

Unnatural sex: భార్యతో అసహజమైన శారీరక సుఖాన్ని పొందాలని తపనపడిన భర్తకు ఓ మహిళా ఊహించని షాక్ ఇచ్చింది. కామవాంఛతో రగిలిపోతున్న భర్తను జీవితాంతం శృంగారానికి దూరం చేయాలని చూసింది. మితిమిరిన శృంగారం కోసం అతను పట్టుబట్టడంతో విసిగిపోయింది. దీంతో అతని ప్రైవేట్ పార్ట్‌ను పళ్లతో కొరికేసిన భయంకరమైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లా సదర్ కొత్వాలి ప్రాంతంలో చోటుచేసుకుంది.

అసహజ సంభోగం..
ఈ మేరకు కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిక్రౌలి గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. 34 ఏళ్ల భర్త రాము నిషాద్ అసహజ సంభోగానికి పాల్పడ్డాడని భార్య భర్తపై ఆరోపణలు చేసింది. జనవరి 28 రాత్రి తనను బాగా విసిగించడంతో భార్య పురుషాంగాన్ని పళ్లతో గట్టిగా కొరికేసినట్లు తెలిపింది. దీంతో భర్త జననాంగాలు రక్తసిక్తమవడంతో.. గట్టిగా అరుపులందుకున్నాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పిల్లలు సంఘటనా స్థలానికి చేరుకుని, మహిళ దవడను నొక్కి దాన్ని వేరు చేశారు. అనంతరం అర్థరాత్రి ఆస్పత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి : Digital Health Profile Card: అందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు…సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..!!

పరిస్థితి విషమం..
అయితే మొదట సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యకోసం మరొక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఇక భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 326 కింద భర్తను గాయపరిచినందుకు, బెదిరింపులకు పాల్పడినందుకు సెక్షన్ 506 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి అనూప్ సింగ్ తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Andhra Pradesh: ఏపీలో దారుణం.. టీడీపీ నేతను నరికి నరికి

ఒంగోలులో మాజీ ఎంపీపీ, టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. తన ఆఫీసులో ఉండగా ముగ్గురు దుండగులు వచ్చి కత్తులతో దాడులు చేశారు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా ఆయన అప్పటికే మృతి చెందారు.

author-image
By B Aravind
New Update

ఒంగోలులో దారుణం జరిగింది. మాజీ ఎంపీపీ, టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. పద్మ టవర్స్‌లోని తన ఆఫీసులో ఉండగా ముగ్గురు దుండగులు వచ్చి కత్తులతో దాడులు చేశారు. ఆ తర్వాత స్థానికులు వీరయ్యను సమీప ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే లిక్కర్‌ సిండికేట్‌ విషయంలో గత కొన్నిరోజులుగా గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 

Also Read: ముంబై నుంచి హీరోయిన్‌ని తీసుకొచ్చి.. అరెస్టైన ఆ IPS చేసిన పని ఇదేనా..?

 

Advertisment
Advertisment
Advertisment