Breaking: ఆంధ్ర - తెలంగాణ మధ్య నిలిచిన రాకపోకలు.. కారణం ఇదే..! ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆంధ్ర- తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కట్టలేరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో నందిగామ మం దాములూరు వద్ద అధికారులు రాకపోకలు నిలిపి వేశారు. వాహన దారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్డీవో రవీంద్ర రావు తెలిపారు. By Jyoshna Sappogula 20 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి NTR District: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆంధ్ర - తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కట్టలేరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో నందిగామ మం దాములూరు వద్ద అధికారులు రాకపోకలు నిలిపి వేశారు. వాహన దారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్డీవో రవీంద్ర రావు తెలిపారు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో కొట్టలేరుకు వరద ఉధృతి పెరిగింది. దీంతో ఆంధ్ర, తెలంగాణకు రాకపోకలు బంద్ అయ్యాయి. 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కట్టలేరు వద్ద వరద ఉధృతిని ఆర్డీవో రవీంద్ర రావు అధికారులతో కలిసి పరిశీలించి చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. Also Read: పోలవరం ప్రాజెక్ట్కు పోటెత్తిన వరద.. ఇప్పటికే.. #nandigama సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి