National: రేపు పీఎం అభ్యర్థిని ప్రకటిస్తాం-ఇండియా కూటమి

రేపు ఇండియా కూటమి తరుఫున పీఎం అభ్యర్ధిని ప్రకటిస్తామని చెబుతోంది ఇండియా కూటమి. అలయెన్స్‌లోని పక్షమైన శివసేన నేత ఉద్దవ్ ఠాక్రే ఈరోజు ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు.

New Update
National: రేపు పీఎం అభ్యర్థిని ప్రకటిస్తాం-ఇండియా కూటమి

 INDIA INC : పీఎం క్యాండిడేట్‌ (PM Candidate) ను అనౌన్స్ చేయడానికి ఇండియా కూటమి (INDIA Alliance) రెడీగా ఉందని అంటున్నారు ఉద్దవ్ ఠాక్రే (Uddhav Thackeray). రేపు అభ్యర్ధిని ప్రకటిస్తామని తెలిపారు. బీజేపీ (BJP) వల్ల బాధలు పడ్డ అందరూ తమతో కలుస్తారని... ఇండియా కూటమే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇండియా కూటమితో జత కడతారని అన్నారు. ఎన్నికల కథ ఇంకా ముగిసిపోలేదని...అసలుది ఇప్పుడూ మొదలైందని ఉద్ధవ్ చెప్పుకొచ్చారు.

Also Read:జూన్‌ 8న ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం

Advertisment
Advertisment
తాజా కథనాలు