Mrunal Thakur: బల్కం పేట్ ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న సీతారామం బ్యూటీ స్టార్ హీరోయిన్, సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ బల్కం పేట్ ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుంది. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. By Jyoshna Sappogula 24 Mar 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Mrunal Thakur: సీతారామం ఫేమ్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ వరుస చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. రిసెంట్ గా హీరో నానితో ‘నాన్న’ చిత్రంలో కనిపించి ప్రేక్షకులను మరింత కట్టిపడేసింది. ప్రస్తుతం హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ మూవీలో నటిస్తోంది. దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న థియేటర్లలోకి రానున్నది. అయితే, ఈ క్రమంలో మృణాల్ ఠాకూర్ హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుంది. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. #mrunal-thakur సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి